Swaminathan: ఆహార భద్రత కోసం స్వామినాథన్ అహర్నిశలు శ్రమించినట్లు రాష్ట్రపతి ముర్ము అన్నారు. స్వామినాథన్ మృతి తీర్మని లోటును మిగిల్చిందన్నారు. భారత దేశ ప్రగతి కోసం స్వామినాథన్ తపించారని ప్ర�
శిథిల స్థితిలో నిర్మాణాలు.తాగునీరు లేని తరగతి గదులు. విరిగిన బెంచీలు. ముక్కలైపోయిన కుర్చీలు. పిడికెడు మంది విద్యార్థులు. ఇదంతా ఆమె బాధ్యత తీసుకోవడానికి ముందు మాట. అర్చన నోగూరి ప్రధానోపాధ్యాయురాలి హోదాలో
India | ఇండియా పేరును భారత్గా కేంద్ర ప్రభుత్వం మార్చబోతున్నదా? లోక్సభ, పలు రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరో భావోద్వేగ అంశానికి మోదీ సర్కారు తెరలేపనున్నదా? అంటే అవుననే సమాధానం వినిప�
Gandhi Staute: 12 అడుగల గాంధీ విగ్రహాన్ని ఇవాళ రాష్ట్రపతి ముర్ము ఆవిష్కరించారు. రాజ్ఘాట్ వద్ద ఉన్న గాంధీ దర్శన్లో ఆ విగ్రహాన్ని ప్రారంభించారు. మహాత్మా గాంధీ చూపిన మార్గంలోనే ప్రపంచ శాంతి లక్ష్యాన్�
Gallantry Awards | స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సాయుధ దళాలకు కేంద్రం గ్యాలంటరీ అవార్డులను ప్రకటించింది. సాయుధ దళాలకు ఇచ్చే 76 మంది గ్యాలంటరీ అవార్డులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోదం తెలిపారు.
MK Stalin Vs Governor | తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఘాటుగా ఒక ల�
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం దేశ ప్రజలకు నిత్యస్ఫూర్తి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ స్వాతంత్య్ర సమరంలో ఆయనది చిరస్థాయిగా నిలిచిపోయే పోరాటమని కొనియాడారు. దేశభక్తికి, త్యాగనిరతి
భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్కు శ్రీ సత్యసాయి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. సోమవారం కర్ణాటకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గోపీచంద్ డాక్టరేట్ అందుకున్నార
స్వాతంత్య్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి కార్యక్రమాన్ని క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు.