Jamili Elections | దేశంలో జమిలి ఎన్నికల (Jamili Elections) నిర్వహణ సాధ్యా సాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ (Ram Nath Kovind) నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యాయనం పూర్తైంది.
ఉత్తరాఖండ్ శాసనసభ ఫిబ్రవరి 7న ఆమోదించిన ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 11న ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది.
Uttarakhand Uniform Civil Code Bill | వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకే తరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు (UCC)కు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఇటీవలే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ బిల్లు�
మరో అయిదారు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ శనివారం తన పదవికి రాజీనామా చేశా రు. రాష్ట్రపత
సమాజ సేవకురాలు, రచయిత్రి సుధామూర్తిని రాజ్యసభ ఎంపీగా రాష్ట్రపతి ముర్ము శుక్రవారం నామినేట్ చేశారు. వివిధ రంగాల్లో ఆమె చేసిన సేవలను ప్రధాని మోదీ కొనియాడారు.
President Droupadi Murmu: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు. యువ మహిళల మార్గంలో ఉన్న అవరోధాలను త�
నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రధాని మోదీ రెండో విడత పాలనలో ఆఖరి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్లో గురువారం ఉదయం 11 గ�
President Droupadi Murmu: రామాలయ నిర్మాణం కోసం కొన్ని శతాబ్ధాలు ఎదురుచూశామని, ఇప్పుడు ఆ కల నెరవేరిందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్లో ఉభయసభలను ఉద్దేశించి ఆమ
గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్లో కాకుండా సంప్రదాయ బగ్గీలో రాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్యపథ్కు చేరుకున్నారు. గణతంత
పాశ్చాత్య దేశాలతో పోల్చితే భారత ప్రజాస్వామ్యం ఎంతో పురాతనమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్మ అన్నారు. అందుకే భారత్ను ప్రజాస్వామ్యానికి తల్లి అని అంటారని పేర్కొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించ
సాహసం, కరుణ, కర్తవ్యనిష్ఠకు శ్రీరాముడు ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఆదివారం ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు. 11 రోజులుగా అనుష్ఠాన దీక్ష పాటిస్తున్న ప్రధా�
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన ప్లేయర్ల ప్రతిభకు గుర్తింపు దక్కింది. పలు ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టిన ప్లేయర్లను కేంద్ర క్రీడాశాఖ సముచిత రీతిలో గౌరవించ�