Bhartruhari Mahtab | 18వ లోక్సభ (18th Lok Sabha) తొలి సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ (pro tem Speaker)గా భర్తృహరి మహతాబ్ (Bhartruhari Mahtab) ప్రమాణ స్వీకారం చేశారు.
18వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి జరుగనున్నాయి. 24, 25 తేదీల్లో ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కొత్తగా ఎంపీలుగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.
train collision | పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రైలు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) విచారం వ్యక్తం చేశారు.
ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఎన్నికయ్యారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయనను తమ నేతగా ఎన్డీయే భాగస్వామ్య పార్టీల ఎంపీలు ఎన్నుకున్నారు.
లోక్సభ ఎన్నికలు ముగియడంతో సీఈసీ రాజీవ్ కుమార్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు గురువారం రాష్ట్రపతిని కలిసి 18వ లోక్సభకు ఎన్నికైన ఎంపీల వివరాలను సమర్పించారు.
ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవి, దిగ్గజ నటి వైజయంతి మాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం పద్మ విభూషణ్ పురస్కారాలను అందజేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ పురస్కారాల ప్రదానోత్సవానికి ఉప రాష్ట్ర�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా అయోధ్య రామాలయాన్ని బుధవారం దర్శించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజారులు, పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆమె రాముని విగ్రహం ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న వ�
మండలంలోని అప్పిరెడ్డిపల్లికి చెందిన ప్రముఖ చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు కేంద్ర ప్రభుత్వం సోమవారం న్యూఢిల్లీలో పద్మశ్రీ పురస్కారం అందించనుంది.
CAR T-Cell Therapy | ప్రాణాంతక క్యాన్సర్ బాధితులకు అందించే చికిత్సలో కీలక ముందడుగు పడింది. మన దేశంలో మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేసిన చిమెరిక్ యాంటిజెన్ రిసెప్టార్(సీఏఆర్) టీ-సెల్ థెరపీని గురువారం రాష్ట్రపత�
CAR T-Cell therapy | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఏటా క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నది. దాంతో మరణాలు సైతం భారీగానే నమోదవుతున్నాయి. కార్యక్రమంలో ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నా�
Jamili Elections | దేశంలో జమిలి ఎన్నికల (Jamili Elections) నిర్వహణ సాధ్యా సాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ (Ram Nath Kovind) నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యాయనం పూర్తైంది.
ఉత్తరాఖండ్ శాసనసభ ఫిబ్రవరి 7న ఆమోదించిన ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 11న ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది.