President Droupadi Murmu: సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్లో దాదాపు 30 నిమిషాల పాటు విహరించానని, ఆ జెట్ నుంచి బ్రహ్మపుత్ర, తేజ్పూర్ లోయల్లో విహరించానని, హిమాలయాల అద్భుతాలను వీక్షించినట్లు ఆమె తెలిపారు. సముద్ర మట్�
హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ (Dundigal) ఎయిర్ఫోర్స్ అకాడమీలో (Air Force Academy) కంబైన్డ్ గ్రాడ్యేషన్ పరేడ్ను (Combined Graduation Parade) ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ముఖ్య అతి�
Odisha Train Accident | ఒడిశా (Odisha )లోని బాలాసోర్ (Balasore )లో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్తు ప్రపంచాన్ని కదిలించింది. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III (King Charles III) కూ�
Parliament | ప్రతిపక్షాల అభ్యంతరాల్ని బేఖాతరు చేస్తూ మోదీ సర్కార్ పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆదివారం ప్రధాని మోదీ నూతన పార్లమెంట్ను జాతికి అంకితం చేయనున్నారు. భారత ప్రజాస్వామ్యానిక�
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా జరిపించేలా లోక్సభ సెక్రటేరియట్కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ప్రధాని మోదీ చేతులమీదుగా జరిగితే ఆ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రపతి చేతులమీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిం
President Droupadi Murmu: సుఖోయ్ 30 యుద్ధ విమానంలో రాష్ట్రపతి ముర్ము ఎగిరారు. అస్సాంలోని తేజ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఆమె సార్టీ నిర్వహించారు. ఫైటర్ పైలెట్ దుస్తుల్లో ఆమె సుఖోయ్లో విహరించారు. కమాండర్ ఆఫ్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక ఆహ్వానం మేరకు రాష్ట్రపతి భవన్లోని అమృత ఉద్యాన్ను ఆదివారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇతర న్యాయమూర్తులు సందర్శించారు.
దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, విశిష్ఠ అతిథి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి, ప్రధాని మోదీ, అతిరథ మహారథులను