Operation Sindoor | ఉగ్రవాదంపై మానవాళి పోరాటంలో ఆపరేషన్ సిందూర్ ఓ సువర్ణాధ్యాయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. స్వదేశీ ఆకాశ్తీర్ వైమానిక రక్షణ- రిపోర్టింగ్ వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వ రంగ సంస్థ�
ఆదాయ పన్ను (ఐటీ) చట్టం-2025కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం లభించింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) మొదలు (ఏప్రిల్ 1, 2026 నుంచి) కొత్త ఐటీ చట్టం దేశంలో అమల్లోకి రానున్నది.
జాతీయ క్రీడా బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో ఏండ్లుగా ఎదురుచూస్తున్న బిల్లు ఎట్టకేలకు చట్టంగా మారింది. ఈ విషయాన్ని మంగళవారం కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఒక ప్రకట�
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంట వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావడంతో జమ్ము కశ్మీరుకు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించే విషయమై వీరు సమావేశం అయి ఉంటారంటూ సోషల్ మీడియాల�
బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. భవిష్యత్తు కార్యాచరణపై ఢిల్లీ మీదనే భారం మోపింది. ఇందుకోసం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయిం�
ప్రధాని మోదీతో పొసగకపోవడం వల్లే ఉప రాష్ట్రపతి పదవికి ధన్ఖడ్ రాజీనామా చేసినట్టు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. జస్టిస్ యశ్వంత్ వర్మ ఉదంతంతో ఇది పతాక స్థాయికి చేరిందని అంటున్నాయి.
దేశంలో అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో వరుసగా ఎనిమిదోసారి ఇండోర్ మొదటిస్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.
తన 67వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని అభినందనలు తెలుపుతూ కొందరు అంధ బాలల బృందం ఆలపించిన పాటను విని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు.
సాయుధ దళాలకు వ్యతిరేకంగా ఇద్దరు సీనియర్ బీజేపీ మంత్రుల వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మాజీ సైనికులు, పౌర ప్రముఖులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ లేఖ రాశారు. కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్
ప్రకృతిలో సహజంగా లభించే వనరులను వినియోగించే ముందు తన తండ్రి క్షమాపణలు కోరేవారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. చెట్లను నరికే ముందు, దుక్కి దున్నే ముందు క్షమాపణలు అడిగేవారని పేర్కొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. శుక్రవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభ�
ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు.
సమయాభావం కారణాన్ని చూపుతూ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ప్రతినిధులతో సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిరాకరించారు. పంటలకు గిట్టుబాటు ధరలు, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, రుణభారం తదితర సమస్యలకు
వైకల్యంతో బాధపడుతున్న ఎంతోమంది అభాగ్యులకు ఆ కేఫ్ చేయూతనిస్తున్నది. స్వశక్తితో నిలబడి, ఆర్థికంగా నిలదొకుకోవడానికి నైపుణ్యాలు, శిక్షణను అందిస్తున్నది. ఇలా దేశవ్యాప్తంగా స్వర్ణభ మిత్ర అనే మహిళ 40కి పైగా మ
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శత జయంతి సందర్భంగా ఆయన స్మారక స్థూపం ‘సదైవ్ అటల్' వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తదితర రాజకీ