రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, తిరిగి కేసీఆర్ను సీఎం చేసేందుకు సిద్ధమవుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మంథని నియోజకవర్గం నుంచి గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్చార్�
BRS party | ఈనెల 21వ తేదీన గంగాధర మండలం బూరుగుపల్లిలో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు గురువారం ప్రకటనలో తెలిపారు.
స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ నెల 29న బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని
శనివారం జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల జాతర సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్కుమార్ యాదవ్�
మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో మొట్ట మొదటి పీహెచ్డీ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి సూచించారు. శుక్రవారం ఎంజీయూలో నిర్వహించిన పరీక్షల సన్నాహక సమావేశ
చ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీదే గెలుపు అని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ భవన్లో జరిగిన మల్కాజిగిరి పార్లమెంట్ నాయకుల సన్నాహ
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై గులాబీ జెండాను ఎగరవేద్దామని, ఆ దిశగా శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎ�
భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో నాగర్కర్నూల్ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన తాజా, మాజీ ప్రజా �
Khammam Lok Sabha | లోక్సభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా బీఆర్ఎస్(BRS) పార్టీ సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఖమ్మం లోక్సభ(Khammam Lok Sabha) నియోజకవర్గంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR
పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో కైవసం చేసుకుంటుందని, ఈ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్ర
సీఎం కేసీఆర్ మాట ఇచ్చారంటే మడమ తిప్పని విధంగా నెరవేర్చి తీరుతారు. వాసాలమర్రితో ఇది మరోసారి నిరూపితమైంది. వాసాలమర్రిపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక శ్రద్ధ ఉంది. అందులో భాగంగానే ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న�
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 25న సూర్యాపేట నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు.