వేతన సవరణలో భాగంగా 40 శాతం ఫిట్మెంట్తో రెండో పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) కోరింది. సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్ల మధ్య ఉన్న వేతన వ్యత్యాసాన్ని త�
విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ మొత్తాన్ని ఖర్చుచేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్, కావలి అశోక్కుమార్ కోరారు.
విద్యుత్తు ఉద్యోగుల పీఆర్సీ ఫిట్మెంట్ డిమాండ్ సుఖాంతమైంది. విద్యుత్తు ఉద్యోగులు, కార్మికులు, ఆర్టిజన్లు, పింఛనుదారులకు 7% ఫిట్మెంట్ ఇచ్చేందుకు విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు అంగీకరించాయి. ఇతర డిమా�
‘రాష్ట్రంలో యాసంగి పంట చేతికొచ్చే దశలో ఉన్నది. వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా విద్యుత్తును అందించాల్సిన సమయం ఇది. ఏ మాత్రం ఆటంకాలు ఎదురైనా పంటలు దెబ్బతిని రైతాంగం నష్టపోతుంది. పదో తరగతి పరీక్షలు ప్రారంభమ�
అమరావతి: ఉద్యోగ సంఘాలను నిర్భందించడమంటే.. జగన్ తనను తాను నిర్భందించు కున్నట్లేనని ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఉద్యోగు�
అమరావతి : ప్రభుత్వ ఆదేశాలను దిక్కరించినందుకు ఏపీ ప్రభుత్వం ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది . పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలన్నీ పీఆర్సీ సాధన సమితిగా వారం రోజులుగా ఆందోళనలు నిర్వహిస
అమరావతి : ఏపీలో న్యాయమైన పీఆర్సీ సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పీఆర్సీ సాధన సమితి నాయకుడు బొప్పరాజు వేంకటేశ్వర్లు ఆరోపించారు. ఆదివారం శ్�
అమరావతి: ఏపీలో కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. డీఎంహెచ్వో కార్యాలయం నుంచి ర్యాలీ చేస్తూ తమకు తీరని నష్టాన్నిచేకూర్చే కొత్త పీఆర్సీని రద్దు చేయాలంటూ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ జీవోలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ మంత్రులు సజ్జల రామకృష్ణరెడ్డి, బొత్స సత్యనారాయణ స్ఫష్టం చేశారు. ఈ రోజు సీఎం జగన్తో ప్రభుత్వ కమిటీ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ల్లో పీఆర్సీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. పీఆర్సీ ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు జరుగుతున్న పరిణామాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది . పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఈ రో�
అమరావతి : ఏపీలో ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధం అవుతుండగా సమ్మెను ఆపాలని ప్రభుత్వం విఫల యత్నం చేస్తుంది. పీఆర్సీపై మరోసారి ఈరోజు సచివాలయంలో మధ్యాహ్నాం 12 గంటలకు చర్చలకు రావాలని జీడీపీ కార్యదర్శి శశిభూషణ్క�
అమరావతి : ఏపీలో పీఆర్సీపై పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాలందరినీ అభినందిస్తున్నానని సీపీఐ నాయకుడు నారాయణ తెలిపారు. ఉద్యోగ సంఘాల ఆందోళనకు మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించారు. సమస్యల సాధనకు ఉద్యోగ సంఘాల ఐక్య �
అమరావతి : ఏపీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటైన పీఆర్సీ సాధన సమితి ఉద్యమాల తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు సాధన సమితి నాయకులు విజయవాడలోని ఎన్జీవో హోంలో సమావేశమై ఆందోళన కార్యక్రమాలపై చర్చించారు. ఈ మేరకు ఇవాళ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో తాము భాగస్వామ్యులమౌతున్నామని ఏపీ పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. తాము ఆందోళనలో పాల్గొంటున్నం�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఐక్యంగా గళమెత్తుతున్న ఉద్యోగ సంఘాలు మరో గంటలో భేటీ కానున్నాయి. ఉదయం11.30 నిమిషాలకు విజయవాడలోని ఎన్జీవో హోంలో ఏపీ జేఏసీ, ఏపీజేఏసీ అమరావతి, �