ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ విజన్ను చేరుకోలేరని, రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనను మళ్లీ కోరుకుంటున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట
కొడుకి మంత్రి పదవి ఇప్పించడానికి, తనకు ఎమ్మెల్సీ పదవి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు అనేక తంటాలు పడుతున్నారని బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్రెడ్డి ఆరోపించారు.
మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ద్వారా ఒక్కో టీఎంసీ చొప్పున కూడవెళ్లి, హల్దీవాగుల్లోకి సాగునీటిని విడుదలచేయాలని, లేని పక్షంలో వచ్చే నెల 2న రాజీవ్, జాతీయ రహదారులను వేలాది రైతులతో కలిసి దిగ్బంధిస్తామని �
సఫారీ టూర్.. అడవుల్లో జంతువులను చూస్తూ విహరించాలని ప్రతి ప్రకృతి ప్రేమికుడి కోరిక. ఇందుకోసం ఒకప్పుడు వేరే రాష్ర్టానికో, వేరే దేశానికో వెళ్లాల్సి వచ్చేది. కానీ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అడవుల పరిరక్షణ�
తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రతి రూపమైన మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ కొండల్లోని కాంచనగుహలో స్వయంభువుగా వెలసిన కురుమూర్తి స్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
వజ్రోత్సవ వేళహరితహారం ఒక్కరోజే 75 లక్షల మొక్కలు పాల్గొన్న మంత్రులు, నాయకులు హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం చేపట్టిన ప్రత్యేక హరితహారం కార్య�
ఉద్యోగ సాధనకు ప్రణాళికాబద్ధంగా శ్రమించాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ఆదివారం టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మోడల్ టెట్ పేపర్ విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం భార�
అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి వెల్లడిబంజారాహిల్స్, మే 12: అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో హాస్పిటల్స్ గ్రూపు, ఇంపాక్ట్ గురు ఫౌండేషన్తో కలిసి ‘ఏంజిల్�