ఐర్లాండ్, ఇంగ్లండ్తో టీ20 సిరీస్లకు టీమిండియా స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్ దూరం అయ్యాడు. భవిష్యత్ సిరీస్లను దృష్టిలో పెట్టుకుని సిరాజ్కు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ..అతని స్థానంలో ప్రసిధ్ కృష్ణన
Mohammed Siraj: వర్క్లోడ్ వల్ల సిరాజ్ను తప్పించారు. ఐర్లాండ్, ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్ నుంచి అతన్ని ఉపసంహరించారు. సిరాజ్ స్థానంలో ప్రసిద్ధ కృష్ణను తీసుకున్నారు. బీసీసీఐ ఇవాళ ఈ ప్రకటన చేసింది.
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ఆదివారం డబుల్ హెడర్లో భాగంగా జరిగిన తొలి పోరులో గుజరాత్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్పై ఘన విజయం సాధించింది. లీగ్లో పడుతూ లేస�
GT vs LSG : పంతొమ్మిదో సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరసగా రెండో విజయం సాధించింది. ఓపెనర్ సాయి సుదర్శన్(15) త్వరగా ఔటైనా శుభ్మన్ గిల్(56) కెప్టెన్ ఇన్నింగ్స్తో చెలరేగాడు.
Arshdeep Singh : భారత క్రికెట్లో కొన్నిసార్లు ప్రతిభావంతులకు అవకాశాలు రాకపోవడం కొత్తేమీ కాదు. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh) కూడా ఒక బాధితుడే. వైట్బాల్ క్రికెట్లో తానెంత ప్రమాదకరమో చ�
Team India : టెస్టు సిరీస్లో వైట్వాష్కు భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. మూడో వన్డేలో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. యశస్వీ జైస్వాల్(116 నాటౌట్) అజేయ శతకంతో కదంతొక్కగా.. రోహిత్ శర్�
Vizag ODI : రాయ్పూర్ వన్డేలో తేలిపోయిన భారత బౌలర్లు వైజాగ్లో చెలరేగారు. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా హిట్టర్ల జోరుకు కళ్లెం వేశారు. ప్రసిధ్ కృష్ణ(4-66) టాపార్డర్ను దెబ్బకొట్టగా.. స్పిన్న
Vizag ODI : భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(2-38) వైజాగ్ వన్డేలో తిప్పేస్తున్నాడు. రాంచీలో ఒకేఓవర్లో రెండు వికెట్లు తీసిన ఈ చైనామన్ బౌలర్ విశాఖలోనూ తన స్పిన్ మ్యాజిక్ చూపించాడు.
Vizag ODI : వైజాగ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ప్రసిధ్ కృష్ణ(3-52) వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ప్రసిధ్.. రెండో స్పెల్లో కీలక వికెట్లు తీసి బ్రేకిచ్చాడు.
Siraj : ఓవల్ మైదానంలో భారత జట్టు అద్భుతం చేసింది. సిరీస్పై ఆశలు లేని స్థితి నుంచి అనూహ్యంగా మ్యాచ్ విజేతగా నిలిచింది. ఐదో రోజు ఆటలో పేసర్ మహ్మద్ సిరాజ్(Siraj) సంచలన బౌలింగ్ టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని కట్ట�
భారత్, ఇంగ్లండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్ రసవత్తరంగా సాగుతున్నది. రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరు అభిమానులను రంజింపజేస్తున్నది. గెలుపు కోసం కడదాకా కొట్లాడుతున్న వైనం టెస్టుల్లో మజాను �