పెద్దపల్లి మండలంలోని భోజన్నపేటకు చెందిన హనుమాన్ స్వాముల నుంచి యాదగిరి లక్ష్మీనృసింహస్వామి నుంచి తీసుకొచ్చిన స్వామి ప్రసాదాన్ని టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమిల్ల రాకేష్ స్వీకరించారు.
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న వివాదం ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించగా, ఇప్పుడు మరో ప్రసాదంపై వివాదం రేగింది. శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని, మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న విషయం బయటకు వచ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అత్యుత్తమ, అధునాతన హంగులతో అన్నదాన, ప్రసాద నైవేద్యాల తయారీలో శుచీశుభ్రతతోపాటు పూర్తి ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్టు కేంద్ర ఫుడ్ సేఫ్టీ బృందం గుర్తించ
రాజన్న సిరిసిల్ల : ఆర్టీసీ కార్గో ద్వారా రాజన్న ప్రసాదాన్ని భక్తులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఏడాదిన్నర కార్గో ద్వారా రాష్ట్ర ప్రజలకు విస్తృత సేవలు అ�
నల్లగొండ, ఫిబ్రవరి 14 : తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క, సారలమ్మ దేవతల ప్రసాదాలను మీసేవ కేంద్రాల ద్వారా అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచామని మీసేవ కేంద్రాల జిల్లా మేనేజర్ �
హైదరాబాద్ : మేడారం సమ్మక్క, సారలమ్మ వారి ప్రసాదంను ఆర్టీసీ పార్సిల్ సర్వీస్తో పాటు పోస్ట్ ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ, తపాలా, ఐటీ శాఖల
బెంగళూరు: కొత్త ఏడాది తొలి రోజున దైవ దర్శనం కోసం గుడికి వెళ్లి ప్రసాదం తిన్న వారిలో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. శ్రీనివాసపుర తాలూకా బీరగనహళ్లిలోని గంగమ్మ ఆలయ�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ప్రసాదం ధరలు పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్ధం, ప్రస్తుతం పెరిగిన మార్కెట్ ధరల దృష్ట్యా రేట్లను పెంచుతున్నట్లు దేవస్�
Sravana Masam | వరాలిచ్చే తల్లి వరలక్ష్మి. ఆ తల్లి అనుగ్రహం కోసం భక్తిశ్రద్ధలతో వ్రతం ఆచరిస్తారు అతివలు. ముత్తయిదువులను పిలిచి వాయినాలు ఇస్తారు. పసుపు, కుంకుమలు చెల్లిస్తారు. వ్రత విధానంలో నైవేద్యాలకూ ప్రధాన పాత్
ప్రసాదం | వారంతా ఓ రిలీజియస్ ఫంక్షన్కు హాజరయ్యారు. అక్కడిచ్చిన ప్రసాదం తిన్నారు. మరుసటి రోజు వారికి వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా రెండు వందల మంది. అంతా దవాఖానలో చేర�
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలను (డ్రై పూట్స్ ) భక్తుల దగ్గరకు నేరుగా చేరవేసేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం పోస్టల