భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా రూపుదిద్దుకుంటున్నది. దేశ జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) రోజురోజుకు పెరుగుతూ, జీఎస్టీ రాబడి నెలకు దాద�
P Chidambaram | కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎవరికీ ఉపయోగపడని బడ్జెట్ అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం విమర్శించారు.
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై ప్రభుత్వం అవగాహన కల్పించనున్నది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నది
భారత్లో 51 శాతం మంది చిన్నారులు పేదరికం, వాతావరణ విపత్తుల నీడలో బతుకీడుస్తున్నారని తాజా అధ్యయనం పేర్కొన్నది. మొత్తం ఆసియా వ్యాప్తంగా 35 కోట్ల మంది చిన్నారులు ఈ రెండు విపత్తుల కబంధహస్తాల కింద ఉన్నారని ‘జన�
Poverty | చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. జనజీవనం స్థంభించిపోవడంతో వ్యాపారాలు మూతపడ్డాయి.
మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని, దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ వినూత్న పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. మైనార్టీల్లో పేదరిక నిర్�
ఊరు తగలబడుతుంటే ఆ మంటలతో చలి కాచుకొన్నట్టు.. కరోనా మహా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది దిక్కూ దివాణం లేకుండా చనిపోతుంటే, కొందరికి మాత్రం మృత్యఘోష కాసులు కురిపించింది. ఎంతలా అంటే.. రాత్రికి రాత్రే క
పేదరికం నిర్వచనంలో కనీసం అవసరాలు అనే పదానికి చాలా విస్తృత అర్థం ఉన్నది. ఎందుకంటే కనీస అవసరాలు ఒక్కో ప్రదేశంలో ఒక్కో కాలంలో ఒక్కోవిధంగా ఉంటాయి. అంటే కనీస అవసరాలు కాలానుగుణంగా, ప్రదేశానికగుణంగా మారుతుంట�
నీట్లో మంచి మార్కు లు తెచ్చుకొని ప్రభుత్వ కోటాలో ఎంబీబీఎస్ సీటు సాధించిన ఆ యువతికి పేదరికం శాపంగా మారిం ది. చదువుకొనే స్థోమత లేక దాతలసాయం కోసం ఎదురుచూస్తున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల
ఉన్నత చదువులకు పేదరికం అడ్డంకి వెళ్లేందుకు రూ.15 లక్షలు అవసరం ఆర్థిక సహాయం కోసం పేద విద్యార్థి వేడుకోలు భీమదేవరపల్లి, జనవరి 28 : నిత్యం కూలి పనిచేస్తే తప్ప పూటగడవని ఇంట విద్యాకుసుమం వెల్లివిరిసింది. కష్టపడి
చెన్నై : పేదరికం ముందు పేగుబంధం తలవంచింది. పేదరికంలో మగ్గుతున్న ఓ జంట తమ నలుగురు పిల్లలను మేకల యజమానికి విక్రయించిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది. రెండేండ్ల పాటు బాల్యాన్ని కోల్పోయి�