polytechnic students | మాకు కాలేజీ దగ్గర ఆందోళన చేస్తే విలువ దొరుకుతలేదని మేము రోడ్డు మీదికి వచ్చినం.. డిప్లొమా చేస్తే మాకు ప్రైవేట్ జాబ్సే వస్తయి.. ప్రభుత్వ ఉద్యోగాలేం రావు.. స్కాలర్ షిప్ లేదు.. ఫీ రీయింబర్స్ మెంట్ �
Polytechnic students | స్కిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనానికి రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్(Shakti Scheme), జీవో-97పై విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'శక్తి' స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గంలోని ప్రభుత్వ లెదర్ టెక్నాలజీ కళాశాల వద్ద విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు.
సీఎం రేవంత్రెడ్డి తీసుకొచ్చిన శక్తి స్కీమ్ వల్ల డిప్లొమా విద్యార్థులకు తీవ్ర అ న్యా యం జరుగుతుందని శక్తి స్కీం కోసం తీసుకొచ్చిన జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీ పీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్
స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేస్తే ఉన్నత చదువులు దూరమవుతాయి, ఉద్యోగాలూ దక్కవని పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Protest | తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు (Politechnic Students) ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెచ్చిన శక్తి స్కీమ్ వల్ల మా మూడేళ్ల చదువు వృథా అవుతుందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్
విద్యార్థులు చదువుతూనే సంపాదించడం, చదువు పూర్తయ్యాక ప్లేస్మెంట్స్ కల్పించడం లక్ష్యంగా విద్యాశాఖ ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నది. పాలిటెక్నిక్ విద్యార్థులు నెలకు రూ. 12 వేల నుంచి రూ.18 వేలు, డిగ్రీ వ�
సృజన టెక్ ఫెస్ట్ లో కోటగిరి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి బహుమతి సాధించినట్లు కోటగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. ఈ మేరుకు ప్రతిభ కనబర్చిన విద్యార్థుల�
నీళ్లచారు, పురుగుల అన్నం పెడుతున్నారని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం పాలిటెక్నిక్ హాస్టల్ విద్యార్థులు వాపోతున్నారు. పాలిటెక్నిక్ కళాశాల, వసతి గృహం పక్కపక్కనే ఉంటాయి.
బీసీ వర్గాల పట్ల కాంగ్రెస్ సర్కార్ వ్యవహారం చూస్తే బంగారు కడియం, పులి కథను గుర్తుకు తెస్తున్నది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లతోపాటు విద్య, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్ల పేరిట బిల్లులు చేశామని �
AP News | ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. విశాఖలోని నరవ ఎల్జీనగర్ వద్ద ఈ ఘటన జోటు చేసుకుంది.