Vivek Venkataswamy | రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ మనుగడపై మంత్రి వివేక్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఓడిపోతుందని, తానూ ఓడిపోతానని బాంబు పేల్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 97ను తీసుకువచ్చి పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు సర్కార్పై కన్నెర్ర జేశారు. శుక్రవా�
కాంగ్రెస్ ప్రభుత్వం శక్తి స్కీం పేరుతో తమకు చేస్తున్న అన్యాయంపై పోరాడాలంటూ సూర్యాపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల
సాంకేతిక విద్యను నిర్వీర్యం చేసే నిర్ణయాలను ప్రభుత్వం వెంట నే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోన�
శక్తి స్కీం పాలిటెక్నిక్ విద్యార్థులకు శాపంగా మారిందని ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల �
పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేలాప్రభుత్వం తీసుకువచ్చిన 97 జీవోను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను ప్ర�
పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయవద్దని, తమ భవిష్యత్తుతో ఆటలు ఆడవద్దని విద్యార్థులు వేడుకున్నారు. పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలని, జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ భవిష్యత్త�
రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలపై పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు పోరుబాట పట్టారు. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విద్యను విలీనం చేసేలా జారీ చేసిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డ�
రాజీవ్ గాంధీ వర్థంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం నల్లగొండకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డికి చుక్కెదురైంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ప్�
రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యతో పాటు ఐటీఐ, ఏటీసీ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 97తో పాలిటెక్నిక్ విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన న�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం ద్వారా విద్యను కేవలం నైపుణ్య శిక్షణకు పరిమితం చేసే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయవద్దని ఎన్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ కలెక్టరేట్ �
KTR | జీవో 97కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు, వారితో బీఆర్ఎస్వీ కలిసి చేస్తున్నపోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి�
Polytechnic students | పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం లోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు.