వనపర్తి జిల్లా కేంద్రానికి తలమానికంగా ఉన్న రాజభవనాన్ని మైసూర్ ప్యాలెస్ తరహాలో తీర్చిదిద్దనున్నారు. వనపర్తి రాజభవనాన్ని సంస్థానాధీశులు 24 ఎకరాల్లో ఎంతో అద్భుతంగా నిర్మించారు. మూడో రాజా రామేశ్వర్రావ�
Wanaparthy | వనపర్తి రాజ భవనానికి వందేండ్లకు పైబడిన చరిత్ర ఉందని రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉన్న ఈ రాజభవనాన్ని అత్యంత వైభవోపేతంగా పూర్తిస్థాయిలో పున�
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను కచ్చితంగా నిలబెట్టుకుంటారని జడ్పీటీసీ అనురాధ, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమనగ ల్లులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీ ఎం కే�
సీఎస్ఈగా పిలిచే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్కు ఇప్పుడు క్రేజ్ పెరుగుతున్నది. పాలిటెక్నిక్లో ఇది హాట్కేకులా మారింది. రాష్ట్రంలో పాలిసెట్ తొలి విడత కౌన్సెలింగ్లో నిండిన సీట్లే ఇందుకు ప్రత్యక్
నిత్యం వ్యాయామం చేయడం వల్ల శారీరక ఉల్లాసం లభిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. పోలీసు, యువజన, క్రీడా శాఖల ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగా�
వేములవాడ మండలం అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఉత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందుకు కళాశాలకు ఎన్బీఏ (ది నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్) గుర్తింపు దక్కింది.
పాలిటెక్నిక్ కోర్సులను మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు, అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు సాంకేతిక విద్యామండలి ‘పాలిక్వెస్ట్' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది.
సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణం కోసం రూ.43 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని సచివాలయంలో ఆర్అండ్బీ శాఖ �
ఈ నెల 17న నిర్వహించే పాలిసెట్ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించబోమని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ తెలిపారు. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు పేర్కొ�
వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మాతృమూర్తి, స్వర్గీయ తారకమ్మ స్మారకార్థం నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ ప్రారం�