జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దృష్ట్యా ఎన్నికల కమిషన్ సూచన మేరకు పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్పై అభ్యంతరాలుంటే ఈనెల 26వ తేదీలోగా సమర్పించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ
ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8నుంచి మొదలైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగింది. నియోజకవర్గ వ్యాప్తంగా 93.55 శాతం పోలింగ్ నమోదైనట్లు �
శాసనమండలి పోరుకు సర్వం సిద్ధమైంది. పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు సంబంధించిన ఎన్నికలకు యంత్రాంగం రెడీ అయింది. నేటి ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుండగా, అందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. గ్�
MLC elections | రేపు(27) జరిగే ఎమ్మెల్సీ ఎన్నికకు(MLC elections) అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. బుధవారం లక్ష్మీదేవిపల్లి మండలం రామచంద్ర డిగ్రీ కాలేజీలో పోలింగ్ మెటీరియల్ను జిల్లా ఎన్నికల అధికారి జితేశ్ వి పాటిల్ ఆధ్వర్యం
Additional Collector Ankit | జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను పరిశీలించి, ఏవైనా మార్పులు, చేర్పులు అవసరం ఉంటే సూచనలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ రాజకీయ పార్టీలను కో�
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే వార్డుల వారీగా ఫొటోతో కూడిన ఓటరు లిస్టును ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించింది. ఇక్కడ ఉన్న బ్యాలెట్ బాక్స్�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,318 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 30,49,540 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 14,90,056 మంది కాగా, మహిళలు 15,51,289, ట్రాన్స్జెండర్లు 504, సర్వీస్ ఓటర్లు 2,141 మంది. ప్రత్యేక ఓటరు నమోదు అనంతరం తుది జాబితాను �
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాల యంత్రాంగాలు ఆ పనిలో నిమగ్నమయ్యాయి. వారం పది రోజుల నుంచి ఏర్పాట్లను ముమ్మరం చేసిం�
పల్లెపోరుకు కసరత్తు మొదలైంది. షెడ్యూల్ ఎప్పుడొచ్చినా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారం యంత్రాంగం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా అన్ని ఏర్పాట్లు చేస్తుండగా ఇప్పటికే గ్రామాలు, వార్డుల వారీగ�
రాష్ట్రంలో ప్రస్తుత ఓటర్ల సంఖ్య 3,34,26,323 ఉన్నట్టు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో) సుదర్శన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఈవో కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కొత్త ఓటర్ జాబితా విడు
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం జరిగిన మూడో, ఆఖరి విడత ఎన్నికల్లో 69 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. జమ్ము, సహా జమ్ముకశ్మీర్లోని 40 అసెంబ్లీ స్థానాలకు పట�