ఉమ్మడి జిల్లాలోని మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల, ములుగు, స్టేషన్ఘన్పూర్, తొర్రూరు, కేసముద్రం, డోర్నకల్, మరిపెడ, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లోని 260 వార్డులకు జరిగే ఎన్నికల్లో 3,34,272 మంది ఓటర
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పది మున్సిపాలిటీలు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కు నేడు(బుధవారం) పోలింగ్ నిర్వహించనున్నా రు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఓటర్ల సంఖ్యకు అనుగుణం గా పోలింగ్ కేంద్రా
రాష్ట్రంలో ‘పుర’పోరుకు అంతా సిద్ధమైంది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానున్నది.
మంథనిలో జరుగనున్న పుర పోరుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మంథని మున్సిపాలిటీలో పరిధిలోని 13 వార్డులకు జరిగే ఎన్నికలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగ�
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్కు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. 23 సభ్యుల పదవుల కోసం 203 మంది న్యాయవాదులు పోటీ పడ్డారు. అందులో ఐదు పదవుల కోసం 55 మంది మహిళా న్యాయవాదులు బరిలోకి దిగ�
రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మోగనున్నది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నది. ఇందులో భాగంగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల(యూఎల్బీ)కు సంబంధించి వార్డులవారీగా తుది ఓటర్ల జాబిత�
రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మరోవైపు ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మెజార్టీ పోలింగ్ స్టేషన్లలో వెబ్క్యాస్టింగ్ లేకపోవడం ఈ అనుమానాలక�
సిద్దిపేట జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 172 గ్రామపంచాయతీలకు, 1371 వార్డుస్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించా�
సంగారెడ్డి జిలాల్లోని అందోల్, జహీరాబాద్ సెగ్మెంట్ల పరిధిలోని 229 పంచాయతీల్లో ఆదివారం మలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు. చలితీవ్రత కారణంగా మందకొడిగా ప్రారంభమై�
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగనున్నది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నారు.
రెండో విడుత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగిసింది. శుక్రవారం సాయంత్రంతో ప్ర చారానికి తెర పడింది. రెండో విడుతలో భాగంగా ఉమ్మడిజిల్లాలోని 15 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్ప
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. స్వేచ్ఛాయుత , న్యాయబద్ధ ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు