రెండో విడుత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగిసింది. శుక్రవారం సాయంత్రంతో ప్ర చారానికి తెర పడింది. రెండో విడుతలో భాగంగా ఉమ్మడిజిల్లాలోని 15 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్ప
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. స్వేచ్ఛాయుత , న్యాయబద్ధ ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు
Elections | సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని మూడు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి సందర్శించి ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్, సాధారణ పరిశీలకుడు సర్వేశ్వర్రెడ్డి ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో సర్వేశ్వర్ర�
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబితా విడుదల, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు.
Panchayat Elections | సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని పలు నామినేషన్ , పోలింగ్ కేంద్రాలను సీఐ దేవయ్య, ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్సై కిరణ్ కుమార్, సిబ్బందితో కలిసి శుక్రవారం పరిశీలించారు.
గ్రామ పంచాయతీల ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గురువారం ఆయన సందర్శించి వివరా�
జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికకు మంగళవారం జరగనున్న పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 407 పోల
Jubleehills by Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా 127 పోలింగ్ కేంద్రాల్లో 407 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని.. నిర్ధేశిత 407 పోలింగ్ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దృష్ట్యా ఎన్నికల కమిషన్ సూచన మేరకు పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్పై అభ్యంతరాలుంటే ఈనెల 26వ తేదీలోగా సమర్పించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ
ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు