రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మరోవైపు ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మెజార్టీ పోలింగ్ స్టేషన్లలో వెబ్క్యాస్టింగ్ లేకపోవడం ఈ అనుమానాలక�
సిద్దిపేట జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 172 గ్రామపంచాయతీలకు, 1371 వార్డుస్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించా�
సంగారెడ్డి జిలాల్లోని అందోల్, జహీరాబాద్ సెగ్మెంట్ల పరిధిలోని 229 పంచాయతీల్లో ఆదివారం మలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు. చలితీవ్రత కారణంగా మందకొడిగా ప్రారంభమై�
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగనున్నది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నారు.
రెండో విడుత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగిసింది. శుక్రవారం సాయంత్రంతో ప్ర చారానికి తెర పడింది. రెండో విడుతలో భాగంగా ఉమ్మడిజిల్లాలోని 15 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్ప
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. స్వేచ్ఛాయుత , న్యాయబద్ధ ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు
Elections | సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని మూడు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి సందర్శించి ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్, సాధారణ పరిశీలకుడు సర్వేశ్వర్రెడ్డి ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో సర్వేశ్వర్ర�
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబితా విడుదల, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు.
Panchayat Elections | సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని పలు నామినేషన్ , పోలింగ్ కేంద్రాలను సీఐ దేవయ్య, ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్సై కిరణ్ కుమార్, సిబ్బందితో కలిసి శుక్రవారం పరిశీలించారు.
గ్రామ పంచాయతీల ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గురువారం ఆయన సందర్శించి వివరా�
జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికకు మంగళవారం జరగనున్న పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 407 పోల