Bangladesh : బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలు, వ్యాపార సంస్ధలు, ఇండ్లు లక్ష్యంగా జరుగుతున్న దాడులను ఆథ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ బుధవారం తీవ్రంగా ఖండించారు.
Haryana BJP Govt Crisis | హర్యానాలో రాజకీయ సంక్షోభం తీవ్రమైంది. బీజేపీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.
లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కాంగ్రెస్ పాలిత హిమాచల్ కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. మరోవైపు మధ్యప్రదేశ్కు చెందిన సీనియర్ నేత సురేశ్ పచౌరీ,
Himachal crisis | హిమాచల్ ప్రదేశ్లోని అధికార కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతున్నది. (Himachal crisis) కాంగ్రెస్ రెబల్స్ ఎమ్మెల్యేలతో సహా 11 మంది శాసనసభ్యులు బీజేపీ పాలిత ఉత్తరాఖండ్కు చేరుకున్నారు.
Himachal Pradesh | రాజ్యసభ ఎన్నికలతో హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలైన సంక్షోభం ఏ క్షణంలోకూలిపోయే స్థితికి వచ్చింది. సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కార్పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల పదవికి రాజీనామా చే�
Himachal Congress Crisis | హిమాచల్ ప్రదేశ్లోని అధికార కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతున్నది. (Himachal Congress Crisis) కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ బీజేపీపై ప్రశంసలు కురిపించారు. తమ పార్టీ పని తీరు కంటే బీజేప
Jairam Ramesh : రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడటంతో హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించార
Aaditya Thackeray | మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి రాజీనామా చెయ్యాలని ఏక్నాథ్ షిండేకు చెప్పినట్లుగా తనకు తెలిసింద�
దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం (Economic and Political crisis) ఇలాగే కొనసాగితే మరోసారి సైనిక పాలన (Military takeover) వచ్చే అవకాశం ఉందని పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ సీనియర్ నాయకుడు షాహిద్ ఖకాన్ అబ్బాసీ (Sha
ఆరెస్సెస్ దూతలమంటూ వచ్చిన స్వామీజీలు బీజేపీ కోసం ఎమ్మెల్యేలకు బేరాలు పెట్టే సందర్భంలో ఢిల్లీ పెద్దల పేర్లతో పాటుగా తమ పనివిధానం గురించి వెల్లడించిన విషయాలు దిమ్మెరపోయేలా ఉన్నాయి. వారు ఒకటొకటిగా చెప్�
రాజస్థాన్ సీఎం మార్పు రాజకీయం తీవ్ర సంక్షోభానికి దారితీసింది. రాష్ట్రంలో ఆదివారం రాత్రి హైడ్రామా చోటుచేసుకున్నది. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన 82 మంది ఎమ్మెల్యేలు అధిష్ఠానంప