బుల్డోజర్ రాజకీయాల్ని నమ్ముకున్న బీజేపీ మరో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని కూల్చటంలో విజయం సాధించింది. దేశంలో మోదీ హయాం మొదలైన తర్వాత పలు రాష్ర్టాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను అప్రజాస్వామికం�
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్కు చేరింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబెల్ గ్రూపులోకి పెద్ద ఎత్తున శివసేన ఎమ్మెల్యేలు చేరడంతో సీఎం పదవికి రాజీనామా చేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే సిద్ధమ
ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన 40 మందికిపైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో శివసేన చీలికదశలో ఉండగా ఆ పార�
ముంబై: మహారాష్ట్రలో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ సంక్షోభం వల్ల విధాన సభను రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు ఇవాళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తన ట్విట్టర్లో తెలిపార�
ఇస్లామాబాద్ : పొరుగుదేశం పాకిస్థాన్లో ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. కొత్త ప్రధానిగా షాబాజ్ షరీఫ్ ఎన్నిక లాంఛనమైంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు నామినేషన�
ఇస్లామాబాద్ : యాదాది దేశం పాక్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్పై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ లేకుండా ఆదివారం డెప్యూటీ స్పీకర్ తిరస్క�
అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి ప్రకటన ప్రధాని, అధ్యక్షురాలి కుట్ర అని విపక్షాల ఆరోపణ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేదని ధ్వజం కాఠ్మండూ, మే 22: హిమాలయ దేశం నేపాల్ మరోసారి రాజకీయ సంక్షోభంలోకి కూరుకుపోయి�
రియో డి జనారో: బ్రెజిల్లో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ఆ దేశ త్రివిధ దళాధిపతులు రాజీనామా చేశారు. కోవిడ్ నియంత్రణలో అధ్యక్షుడు బొల్సనారో విఫలం కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ