KCR | రవీంద్రభారతి, మార్చి 29 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను శుక్రవారం అంతర్జాతీయ కవి, ఆంగ్ల అనువాదకుడు డా.మంతెన దామోదరచారి శుక్రవారం ఎర్రవల్లిలో కలిశారు. మంతెనతో కేసీఆర్ దాదాపు అరగంటసేపు మాట్లాడారు.
రాజకీయ సంక్షోభంలో ఉన్నప్పటికీ కేసీఆర్ చెక్కుచెదరని వైఖరితోనే తమతో గడపడం తనకెంతో సంతోషంగా ఉన్నదని అన్నారు. ‘కేసీఆర్-ది మ్యాన్ ఆఫ్ మిలియన్స్’ పుస్తకాన్ని కేసీఆర్కు అందజేశారు.