ఐదేండ్లలోపు చిన్నారులందరికీ తప్పకుండా పో లి యో చుక్కలు వేయించాలని ఎన్సీడీ(నాన్ కమ్యూనకబుల్ డిసీజెస్) స్టేట్ మానిటరింగ్ అ ధికారి వినయ్సింగ్, డీఐవో శైలజ అన్నారు. సోమవారం జిల్లాలోని వివిధ మండలాల్�
ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రజలకు సూచించారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ ఏరియాలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సి�
ఐదేండ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ శశాంక అన్నారు. ఆదివారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి�
జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతం అయ్యింది. పాల్వంచ మండలం శేఖరం బంజరం పీహెచ్సీలో పల్స్పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రియాకం ఆల ప్రారంభించారు. అంగవైకల్యాన్ని జయించేది ర�
చిన్నారుల్లో పోలియో వ్యాధి నివారణకు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఆదివా రం పట్టణంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కేం ద్రాలను ప్రారంభించార�
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో పోలియో చుక్కల పంపిణీ విజయవంతంగా సాగింది. తొలిరోజు 10 లక్షల మందికి పైగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
గుట్టలు ఎక్కి.. వాగులు దాటి.. 16 కి.మీ గ్రామానికి నడిచి వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు వైద్య సిబ్బంది. ములుగు జిల్లా వాజేడు పీహెచ్సీలో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్ చిన్నవెంకటేశ్వర్లు, ల్యాబ్ ట�
ఐదేండ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ సూచించారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పోలియో చుక్కల పంపి�
ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఆదివారం ఉదయం మంచిర్యాలలోని ఎంసీహెచ్లో శిశువుకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పల్స్పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో ధరణికుమార్ మాట్లాడుతూ..0-5స�
పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు చ�
నవజాత శిశువు నుంచి ఐదేండ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు నేడు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో పోలియో చుక్కలకు దూరమై