నిజామాబాద్ (Nizamabad) జిల్లా వ్యాప్తంగా అక్రమ వడ్డీ వ్యాపారులపై (Money Lenders) చర్యలు తీసుకునేందుకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక నిఘ ఏర్పాటు చేశారు. అవసరం ఉన్నవారికి డబ్బులు ఇస్తూ, అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధ�
పోలీసుల తనిఖీలను తప్పించుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడి యువకుడికి గాయాలైన సంఘటన హుమాయం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫస్ట్ లాన్సర్ లో చోటుచేసుకుంది. సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిజామాబాద్ జి ల్లాలో వడ్డీ వ్యాపారుల ఇండ్లపై పోలీసుల దాడులు కలకలం సృష్టించింది. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలోని పలువురు వ్యాపారుల ఇండ్లపై గురువారం దాడులు చేశా రు. అధిక వడ్డీలతో సామాన్యులను వ
పందెం కోడిని కోసుకుతింటారని.. భావించి..వేలం పాటలో ఆ కోడిని దక్కించుకొని..మూగ జీవాలపై ఉన్న తన ప్రేమను చాటుకున్నాడో వ్యాపారి. ఇటీవల అత్తాపూర్ పరిధిలో కోళ్ల పందేలపై పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్టు చ
జిల్లాలో నాటు సారా తయారీ రోజురోజుకూ పెరుగుతున్నది. గ్రామాల్లో మళ్లీ కుటీరపరిశ్రమగా పుంజుకుంటున్నది. సారా తయారీ చేసేందుకు వినియోగించే నిషేధిత నల్లబెల్లం, పటిక అక్రమ రవాణా విచ్చలవిడిగా దొరుకుతున్నది.
గంజాయి మహమ్మారి గ్రామాలకు విస్తరించింది. పచ్చని పల్లెల్లో యువతను పీల్చి పిప్పిచేస్తున్నది. ప్రతి పల్లెలో కనీసం ఐదారుగులు గంజాయి బాధితులు ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అవసరానికి డబ్బు ఆశ చూపి వడ్డీలు, చక్రవడ్డీల పేరిట అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు కొందరు వ్యాపారులు. వారికి ఫైనా న్స్ సంస్థలు కూడా తోడవడంతో ఈ దందా అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నది.
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై శనివారం పోలీసులు 24 టీమ్లుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ కేంద్రా ల్లో పోలీసులు దాడులు చేశారు. ఎస్పీ రూపేశ్ ఆదేశాల మేరకు పారిశ్రామికవాడలో జరుగుతున్న గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ దందాపై నిఘా పెట్టార�
జోగులాంబ గద్వాల : కోడి పందేలపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గద్వాల మండలం అనంతపూర్ గ్రామ శివారులో అమిన్ కౌంట్రీ బర్డ్ ఫామ్ లో కోళ్ల పందేల స్థావరాలపై టాస్క్ ఫోర్స్, గద్వాల్ రూరల్ పోలీసులు సంయుక్�