వినాయక ప్రతిమ నిమజ్జనానికి తరలిస్తున్న క్రమంలో రెండు గ్రూపులకు చెందిన యువకులు గొడవకు దిగారు. సమాచారం అందుకున్న సూరారం పోలీసులు సదరు యువకులను అక్కడినుండి చెదరగొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు గాయాలయ్యా
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి భీమ్గల్ పర్యటనలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్రెడ్డి పోద్బలంతోనే దాడులు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సర్కారీ గూండాగిరి కొనసాగింది. హెచ్సీయూ క్యాంపస్లో భారీ గా పోలీసు బలగాలను మోహరించి, అష్టదిగ్బంధం చేసింది. విశ్వవిద్యాలయం ద్వారాలన్నింటినీ పోలీసులు బారికేడ్లతో మూస
‘నెమళ్లు, జింకలు, పక్షులు, చెరువులు, శిలలకు నెలవైన హెచ్సీయూకి చెందిన 400 ఎకరాల భూములను కొట్టేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జి జరుగుతుంటే, �
హెచ్సీయూ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గమని, వెంటనే పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఏఐఎస్ఎఫ
హెచ్సీయూలో విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా చేసిన దాడిని ప్రజాస్వామికవాదులు ఖండించాలని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కోరారు. విద్యార్థుల పోరాటానికి అందరూ అండగా నిలువాలని సూచించారు. ‘1969లో తెల�
ప్రభుత్వ భూములను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయొద్దని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హెచ్సీయూ విద్యార్థులు, ప్రొఫెసర్లను ప్రభుత్వం అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జల�
జమ్మికుంటలో ఆమ్లెట్ కోసం మందుబాబులు తన్నుకున్నారు. నడిరోడ్డుపై పరస్పరం దాడులు చేసుకున్నారు. మూడు వర్గాలు రెండు గంటలపాటు హంగామా సృష్టించగా.. చివరకు పోలీసులు లాఠీఛార్జీ చేసి ఆకతాయిలను చెదరగొట్టారు.
Kolkata | కోల్కతాలో ఆర్జీ కర్ మెడికల్ క్యాంపస్లోకి ఆందోళనకారులు చొరబడి విధ్వంసం సృష్టించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆస్తులను ధ్వంసం చేశారు. అక్కడ కనిపించిన వాహనాలపై తమ ప్రతాపం చూపించారు. సమాచారం అందుకున్�
T Harish Rao | హైదరాబాద్లోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడటాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే టీ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.
మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం జోరుగా సాగుతున్నది. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో గత ఐదు రోజులుగా సాగుతున్న ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. శనివారం అంబాద్ ప్రాంతం