DCP Bhaskar | పోలీస్ ఉద్యోగం (Police Job) అనేక సవాళ్లతో కూడినదని, వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. ప్రతి ఉద్యోగంలో ఒత్తిడిలు ఉంటాయని, పోలీస్ ఉద్యోగంలో అవి సహజమని, వాటిని స�
పోలీస్ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. 17 రోజులపాటు చికిత్స పొంది బుధవారం మృతిచెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలో చోటుచేసుకున్�
నిరుపేద కుటుంబానికి చెందిన నేను సర్కారు కొలువు కోసం ఏండ్ల తరబడి ఎదురు చూసిన. మా అమ్మానాయిన చాలా కష్టపడి నన్ను చదివించిండ్రు. సర్కారు కొలువు రావాలని వాళ్లు మొక్కని దేవుడు లేడు. నేను కూడా వారి ఆశయాన్ని నెరవ
రాష్ట్రంలో వరుస ఉద్యోగాల నోటిఫికేషన్ల నేపథ్యంలో పోలీసు ఉద్యోగార్థుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో 16 వేల పైచిలుకు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, ఇప్ప�
ఉద్యోగ విరమణ పొందినా 67 ఏండ్ల వయస్సులోనూ విశ్రాంతి తీసుకోకుండా శిక్షణ ఇస్తున్నాడు. క్రీడల్లో తనకున్న అపార అనుభవాన్ని రంగరించి నిరుద్యోగుల సేవలో తరిస్తున్నాడు. విద్యార్థులు, పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరయ్�
సిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం నాలుగో రోజు మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1013 మంది అభ్యర్థులకు 886 మంది �
పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, అమ్మా ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం అంబర్పేట గాంధీ హైస్కూల్లో మూడు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానిక
ప్రాక్టీస్ కోసం వస్తున్న కొంతమంది భార్యాభర్తలు వారి పిల్లలను సైతం వారివెంటనే గ్రౌండ్కు తీసుకువస్తున్నారు. గ్రౌండ్ నుంచే నేరుగా స్కూల్కు పంపిస్తున్నారు. మరికొందరు భర్త ప్రాక్టీస్ చేస్తున్న సమయంల
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల భర్తీలో భాగంగా రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు
పోలీస్ జాబే లక్ష్యంగా కఠోర సాధన చేస్తున్నారు వేములవాడ యువతీయువకులు. డిసెంబర్లో జరిగే ఎస్ఐ, కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల కోసం సమాయత్తమవుతున్నారు. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణనిస్తుండగా �
ఖాకీ యూనిఫాం అంటే యువతకు ఎంతో క్రేజ్. పోలీస్ ఉద్యోగం సాధించి సమాజ రక్షకులుగా నిలిచేందుకు పోటీపడుతుంటారు. అందుకే ఖాకీ కొలువుల కోసం జీవితాలను పణంగా పెట్టి ప్రాక్టీస్ చేస్తుంటారు.
తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లను జారీ చేస్తున్నది. మరికొన్నింటికి ప్రాథమిక పరీక్షల నిర్వహణ కూడా పూర్తి చేసింది. అయితే ఏండ్లుగా సర్కారు కొలువు సాధ