వృద్ధులపై జరుగుతున్న దారుణాలతో వారు ఒంటరిగా ఇండ్లలో ఉండాలంటేనే బిక్కు బిక్కుమంటూ భయంతో గుడపాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. నగరం నడిబొడ్డున, నగర శివార్లలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో వృద్ధులకు రక్షణ లే�
ట్రాఫిక్ విభాగంలో పారదర్శకమైన సేవలందించడంలో భాగంగా అందుబాటులోకి తెచ్చిన బాడీవార్న్ కెమెరాలు మూలన పడ్డాయి. నేడు ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వీటి వినియోగాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. మరోపక్క ట్ర�
గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో ట్రై పోలీస్ కమిషనరేట్లలో 25 వేల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ఉదయం వేళల్లోనే ప్రారంభించి.. మధ్యాహ్నం వరకు పూర్తి చే
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒకలెక్క.. గా రాష్ట్రంలో పాలన సాగనున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది. అయితే, అధికారంలోకి రాగానే ట్రై పోలీస్ �
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో నేడు ఉదయం 6 నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు కంపౌండ్లు మూసివేస్తూ ట్రై కమిషన�
ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 144 సెక్షన్ను విధిస్తున్నట్లు పోలీసు కమిషనర్లు వెల్లడించారు.
అక్రమ మద్యం, డబ్బు పంపిణీని అరికట్టేందుకు మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఓటర్లను మభ్యపెట్టే యత్నం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట�
వరుడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు.. నెలకు ఎంత సంపాదిస్తున్నాడని ఆరా తీసి పెండ్లి సంబంధాలు కుదుర్చుకోవడం సర్వసాధారణం. నేటి కాలంలో చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలను సాఫ్ట్వేర్ ఉద్యోగులకిచ్చి పెండ్లి �
రాష్ట్రంలో తెలంగాణ పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ద్వారా రూ.704.50 కోట్లతో జిల్లా పోలీస్ కార్యాలయాలు, పోలీస్ కమిషనరేట్లు, పోలీస్స్టేషన్ల భవనాలు, ఇతర నిర్మాణాలను చేపట్టినట్లు రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార
సేఫ్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో చేపడుతున్న సీసీటీవీల నెట్వర్క్ కనెక్షన్లు, ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లు, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, పెలిక�