నగరంలో పోలీసు కమిషనరేట్ల పునర్విభజన గందరగోళంగా మారింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు సంబంధించి సరిహద్దుల నిర్ణయంలో ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మూ�
పోలీస్ కమిషనరేట్ల పునర్విభజన పూర్తయినా, ఆయా కమిషనరేట్ల సరిహద్దుల్లో చిన్న చిన్న మా ర్పులు ఉండే అవకాశాలున్నాయని పోలీస్శాఖలో చర్చ నడుస్తున్నది. ప్రధానంగా హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల మధ్య బేగంప�
కమిషనరేట్ల పునర్విభజన పోలీస్ శాఖకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే బల్దియా డీ లిమిటేషన్ సరిగ్గా లేదంటూ అన్ని వర్గాలు గగ్గొలు పెడుతుండా, పట్టించుకోని ప్రభుత్వం.. పోలీస్ కమిషనరేట్లను సైతం అదే ప్రాతిపద�
గ్రేటర్ హైదరాబాద్ను వికేంద్రీకరణ చేస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్నా.. అందులో ఎన్నో మతలబులున్నాయంటూ నగర వాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాలన్నీ జీహెచ్ఎంసీలో ఒకే గొ�
ట్రై పోలీస్ కమిషనరేట్ల పునర్విభజనతో పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. ట్రై కమిషనరేట్ల పునర్విభజన, ప్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటుతో వేలాది మంది సిబ్బంది గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సిబ్బంది ప�
ట్రై పోలీస్ కమిషనరేట్ల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటైన మల్కాజిగిరి కమిషనరేట్ పోలీస్ కమిషనర్గా అవినాష్ మహంతి మంగళవారం బాధ్యతలు తీసుకున్నారు. అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఎం. రమేష్రె�
ట్రై పోలీస్ కమిషనరేట్లను ప్రభుత్వం ఇష్టానుసారంగా పునర్విభజన చేపట్టిందని ప్రజలు విమర్శిస్తున్నారు. వేగంగా సేవలందించేందుకు గతంలో వికేంద్రీకరణ చేశారు. 25 ఏండ్ల క్రితం ఉన్న పోలీసింగ్లా హైదరాబాద్ను విభ�
ఒక పక్క సాధారణ ట్రాఫిక్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు.. మరోపక్క యూ టర్న్ల వద్ద చుక్కలు కన్పిస్తున్నాయి. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ సమస్య రోజు రోజుకు జఠిలమవుతున్నది. ట్రాఫిక్ సాఫీగా వెళ
వృద్ధులపై జరుగుతున్న దారుణాలతో వారు ఒంటరిగా ఇండ్లలో ఉండాలంటేనే బిక్కు బిక్కుమంటూ భయంతో గుడపాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. నగరం నడిబొడ్డున, నగర శివార్లలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో వృద్ధులకు రక్షణ లే�
ట్రాఫిక్ విభాగంలో పారదర్శకమైన సేవలందించడంలో భాగంగా అందుబాటులోకి తెచ్చిన బాడీవార్న్ కెమెరాలు మూలన పడ్డాయి. నేడు ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వీటి వినియోగాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. మరోపక్క ట్ర�
గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో ట్రై పోలీస్ కమిషనరేట్లలో 25 వేల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ఉదయం వేళల్లోనే ప్రారంభించి.. మధ్యాహ్నం వరకు పూర్తి చే
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒకలెక్క.. గా రాష్ట్రంలో పాలన సాగనున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది. అయితే, అధికారంలోకి రాగానే ట్రై పోలీస్ �
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో నేడు ఉదయం 6 నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు కంపౌండ్లు మూసివేస్తూ ట్రై కమిషన�