హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో రాంగ్రూట్ కేసులు వేల సంఖ్యను చేరుకుంటున్నాయి. గత నెల మూడవ తేదీనుంచి రాంగ్సైడ్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్ వయోలేషన్ విషయంలో జాయింట్ కమిష�
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు ముందు ఈవీఎంలకు కాపలా కాసిన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 10న కౌంటింగ్కు ముందు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వివాదస్పద
అమరావతి : కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజుపై రెండు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంబోడికొండపై కోదండరాముని ఆలయ పునర్నిర్�
పోలీస్ కేసులు, అడ్మిషన్ శాశ్వత రద్దు ఈవ్టీజింగ్ ఉపేక్షించబోమంటూ కాలేజీల హుకుం విద్యార్థులు, తల్లిదండ్రులకు యూజీసీ గైడ్లైన్స్ లేఖలు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు ముందే సం
చిత్తూరు: ప్రభుత్వం చేసే అక్రమాలపై ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నాయకులపై పోలీసులు అర్ధరాత్రి దాడులు చేసి అరెస్టు చేయడం విచారకరమని, తామేమైనా తీవ్రవాదులమా అని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు అమర్నాథ్రెడ్డి అ�
ట్రైనీ ఎస్ఐపై దాడి | నల్లగొండ జిల్లాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. లాక్డౌన్ సమయంలో అర్ధరాత్రి డీజే పెట్టి చిందేస్తున్న యువతను అడ్డుకున్న ట్రైనీ ఎస్ఐపై దాడి జరిగింది.
ఇవాళ 5,528 మందిపై కేసులు | కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్ చేస్తున్నారు.
లాక్డౌన్ ఉల్లంఘన.. కేసులు | కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను జప్తు చేస్తున్నార�