Police Case | వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని సతీమణి జయసుధపై కేసు నమోదయ్యింది. రేషన్ బియ్యం నిల్వలో వ్యత్యాసాలు ఉన్నాయంటూ కృష్ణా జిల్లా పౌరసరఫరాల అధికారి కోటిరెడ్డి బందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్టేషన్లోకి అప్పుడే ఎంటరైన ఇన్స్పెక్టర్ రుద్ర మొబైల్ మోగింది. ‘ఏంటా?’ అని ఆరా తీస్తే, కృష్ణాపురం కాలనీలో ఓ ఇంట్లో ఇద్దరు చిన్నారులు ఫుడ్ పాయిజన్తో చనిపోయారని తెలిసింది. దీంతో తన సిబ్బందితో సరాసరి �
Love Marriage | ప్రేమ పెండ్లి కేసులో తమ కుటుంబసభ్యులను అమ్మాయి తరపు వారు వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదంటూ ఓ యువకుడు పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగాడు.
ప్రేమిస్తున్నానని యువతిని నమ్మించాడు. రహస్యంగా పెళ్లి చేసుకొని ఆమె వెంట విదేశాలకు వెళ్లాడు. అక్కడ వేధింపులకు పాల్పడి రూ.1.25 కోట్లు తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ వ్యక్తిపై ఫిలింనగర్ పోలీస్స్టేషన
Hyderabad | హైదరాబాద్ చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. హోటల్లో కుక్క వెంటపడడంతో మూడో అంతస్తు నుంచి పడి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
నడి రోడ్డుపై ఓ ప్రేమోన్మాది యువతిపై బ్లేడ్తో దాడికి పాల్పడిన ఘటన ఎస్.ఆర్ నగర్ పోలీస్స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ శ్రీకాళహస్తి సమీపంలోని చ�
Sangareddy | సంగారెడ్డి జిల్లా కేంద్రం ఆస్పత్రిలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ శిశువును అపహరించారు. దీంతో శిశువు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
Farmer Family Suicide | ఆన్లైన్ బెట్టింగ్.. ఓ రైతు కుటుంబాన్ని నిండా ముంచింది. చివరకు పొలం అమ్ముకోవాల్సి వచ్చింది. అప్పులపాలై ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర�
మ ఇండ్లను కూల్చేస్తారేమోనన్న ఆందోళనలో పలువురు సీఎం రేవంత్ని దుర్భాషలాడినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గత కొంతకాలంగా తనను లైంగికంగా వేదిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసుల ఫిర్యాదుచేసింది.
Gandhi Hospital | సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్పై దాడి జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో మహిళా జూనియర్ డాక్టర్పై రోగి సహాయకుడు దాడికి పాల్పడ్డాడు.
Tirumala | తమిళనాడుకు (Tamilnadu) చెందిన నలుగురు భక్తులు గురువారం తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవానికి నకిలీ టికెట్లతో వైకుంఠంలోనికి ప్రవేశించగా వారిని గుర్తించామని టీటీడీ అధికారులు వెల్లడించారు.