పోలవరం బ్యాక్వాటర్ బాధితులకు న్యాయం చేయాలని, ప్రభావిత గ్రామాల రక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలని పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు వేర్వేరుగా పీపీఏ(పోలవరం ప్రాజెక్టు
ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని భద్రాచలం పట్టణానికి, చుట్టుపకల ప్రాంతాలకు పొంచి ఉన్న బ్యాక్వాటర్ ముప్పు పై బీఆర్ఎస్ పార్టీ మరోసారి గళమెత్తింది. ప్రస్తు త ప్రభుత్వం ముంపు బాధిత
పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ముప్పు ఉంటుందని, అక్కడ ప్రజల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని రాష్ట్ర బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, సిద్ధిపే
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి తీర ప్రాంతాల్లో కలిగే అనర్థం, నష్టంపై అధ్యయనం చేసేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం(పీపీఏ) భద్రాచలం, బూర్గంపహాడ్ మండలాల్లో బుధవారం పర్�
పోలవరం ప్రాజెక్టు ద్వారా వచ్చే బ్యాక్ వాటర్తో ముంపునకు గురయ్యే గ్రామాలపై సర్వే శాస్త్రీయంగా ఉండాలని, అడ్డగోలుగా సర్వే చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్
పోలవరం ప్రాజెక్టు ద్వారా వచ్చే బ్యాక్ వాటర్తో ముంపునకు గురయ్యే గ్రామాలపై సర్వే శాస్త్రీయంగా ఉండాలని, అడ్డగోలుగా సర్వే చేస్తే ఊర్కునేది లేదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్
బనకచర్ల ప్రాజెక్టు అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు పట్టువిడవకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. నల్లమల సాగర్ పేరుతో కొత్త అవతారం ఎత్తారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. మంతనాలు సాగిస్తున్నారు. ఇదేసమయంలో ప
అంత వ్యవసాయ భూమిని పాడు చేశాక, ఇతర ప్రాంతాల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చెయ్యాలి కదా! క్వాంటమ్ వ్యాలీ కంటే పోలవరం ముఖ్యం. 1941లో తమిళ నాయకులు సూచించిన ఆ ప్రాజెక్టు ఆవశ్యకత తెలిసి కూడా ఆంధ్ర రాజకీయ నాయకులు ని�
Chandrababu | ఆంధ్రప్రదేశ్ నీటిహక్కులు, ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడంతోపాటు, కృష్ణా జలాలను రాయలసీమకు తరలించి తీరుతామని స్పష్
చంద్రబాబు బడాయి లు ఇప్పటికీ ఆగడం లేదు. బాబు డాబుల డప్పు మోగుతూనే ఉన్నది. 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రధాని మోద�