స్వీడన్, పోలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రపంచ హ్యాండ్బాల్ టోర్నీకి జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్రావుకు ఆహ్వానం అందింది. ఈ నెల 27 నుంచి 29 తేదీ వరకు జరుగనున్న మెగాటోర్నీ నాకౌట్ మ్యాచ్లను జగన్ వ�
Europe Winter heat యూరోప్లో అప్పుడే వేడి మొదలైంది. శీతాకాలంలోనే అక్కడ ఉష్ణోగ్రతలు ఊపందుకున్నాయి. పలు యూరోప్ దేశాల్లో జనవరి ఒకటో తేదీన కొత్త రికార్డులు నమోదు అయ్యాయి. దాదాపు ఎనిమిది దేశాల్లో అత్యధిక స్
ఫిఫా ప్రపంచకప్లో సంచలన ఫలితాలు నమోదవుతున్నాయి. నాకౌట్ రౌండ్ సమీపిస్తున్న వేళ ప్రతీ మ్యాచ్ కీలకంగా మారుతున్నది. కచ్చితంగా పోటీలో నిలుస్తాయనుకున్న జట్లు ఉత్తచేతులతో నిష్క్రమిస్తున్నాయి.
Joe Biden :ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న పోలాండ్ గ్రామంలో ఇవాళ మిస్సైల్ దాడి జరిగింది. ఆ దాడిలో ఇద్దరు మరణించారు. ఈ ఘటన పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. పోలాండ్లో పడిన మిస్సైల్ను రష్యా �
Russia-Ukraine War | ఉక్రెయిన్పై రష్యా మిస్సైల్ దాడులను ముమ్మరం చేసింది. మంగళవారం ఏకంగా 100 మిస్సైల్లతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడింది. ఈ క్రమంలో
క్లాస్, మాస్, యాక్షన్.. స్టోరీ ఏదైనా సరే ఆ సినిమాకు తగ్గట్టుగా పాటలు రాస్తూ.. అందరినీ ఎప్పటికపుడు షాక్ అయ్యేలా చేస్తుంటారు రామజోగయ్య శాస్త్రి (Ramajogaiah Sastry). ఎప్పుడూ నుదుటగా బొట్టు పెట్టుకుని, సంప్రదాయబద్దంగ�
రష్యా తూటాలు ఏ మనిషివైపు దూసుకొస్తాయోనన్న భయంతో.. ఏ బాంబు ఏ ఇంటిపై పడుతుందోనన్న గుబులుతో.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉక్రెయిన్ నుంచి భారత్ చేరుకొన్నారు 20 వేల మంది మెడికల్ విద్యార్థులు. ఇప్పటికే ఏడు �
లండన్, సెప్టెంబర్ 3: అమెరికన్లు తమ దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా భారతీయులపై జాత్యాహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా పోలండ్లో ఓ భారతీయుడిపై అమెరికాకు చెందిన ఓ వ్యక్తి దుర్భాషలాడాడు. ‘మీరు పరా
వార్సా: ఉక్రెయిన్ యుద్ధం వల్ల శరణార్ధులుగా మారిన చిన్నారులతో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా గడిపారు. పోలాండ్లో ఉన్న వేర్వేరు శరణార్థి శిబిరాలను ఆమె సందర్శించారు. యూనిసెఫ్తో అనుబంధం ఉన్న ప్ర
భారత హాకీ జట్టు అరుదైన ఘనత సాధించింది. ఎఫ్ఐహెచ్ హాకీ 5ఎస్ ఛాంపియన్షిప్ తొలి సీజన్లో విజేతగా నిలిచింది. ఐదు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో మూడు విజయాలతో లీగ్ దశలో మూడు విజయాలు, ఒక డ్రాతో అగ్రస్థానంలో నిలిచిన �
చెచెన్ నేత కీలక వ్యాఖ్యలు కీవ్, మే 26: ఉక్రెయిన్ ఆక్రమణపై రష్యాకు మద్దతుగా నిలిస్తున్న చెచెన్ నేత రంజాన్ కదిరోవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘ఉక్రెయిన్ సమస్య ముగిసింది. తర్వాత పోలాండ్
వార్సా : ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో పోలాండ్లోని రష్యా రాయబారికి చేదు అనుభవం ఎదురైంది. రష్యా రాయబారి సెర్గీ ఆండ్రివ్పై పోలాండ్లో నిరసన కారులు రెడ్ పెయింట్ చల్లడంతో పాటు రెండో ప్రపంచ యుద్ధం