భారత అథ్లెట్, మహిళా జావెలిన్ త్రోయర్ అన్ను రాణి పోలండ్లో జరిగిన ఇంటర్నేషనల్ వీస్లా మానియక్ మెమొరియల్ టోర్నీలో స్వర్ణం సాధించి సత్తాచాటింది. వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ బ్రాంజ్ లెవ�
పోలెండ్కు చెందిన ‘వోలోనాట్' కంపెనీ అద్భుతం సృష్టించింది. ప్రపంచంలోనే తొలి ఎయిర్బైక్ను తయారు చేసింది. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని స్పీడర్ బైక్లా ఉండే ఈ సింగిల్ సీటర్ ఫ్లయింగ్ బైక్ గాలిలో గం�
యుద్ధ భూమిలో ఏ సమస్యా పరిష్కారం కాదని భారత్ గట్టిగా నమ్ముతున్నదని, ఉక్రెయిన్లో శాంతి, సుస్థిర పరిస్థితులు పునరుద్ధరించడానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత ప్రధాని మోదీ
PM Modi : భారతీయ విదేశీ విధానంలో మార్పు వచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. పోలాండ్ పర్యటనలో ఉన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దశాబ్ధాలుగా ఉన్న విదేశీ విధానం ఇప్పుడు మారిందన్నారు.
ద్వైపాక్షిక సంబంధాల్ని మెరుగుపర్చుకునేందుకు పోలండ్ బయల్దేరిన ప్రధాని మోదీ బుధవారం రాజధాని వార్సా చేరుకున్నారు. ఇక్కడి మిలటరీ ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది.
Prime Minister Modi: పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటనకు ప్రధాని మోదీ వెళ్తున్నారు. ఇవాళ ఆయన వార్సా వెళ్లేందుకు విమానం ఎక్కారు. పోలాండ్తో దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండాయని ప్రధాని మోదీ తెలిపారు.
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటన చేపటనున్నారు. ఈ నెల 21న పోలాండ్లో పర్యటించనున్నారు. 45 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని పోలాండ్ పర్యటనకు వెళ్తుండడం విశేషం. యూరప్లోని పోలాండ్ భారత్కు వాణిజ�
Poland Coal Mine: పోలాండ్లో ఉన్న బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. గనిలో పనిచేస్తున్న పది మంది కార్మికులు గాయపడ్డారు. డజన్ల సంఖ్యలో మిస్సైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 1200 మీటర్ల లోతులో �
ఫ్రెంచ్ ఓపెన్లో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలండ్) క్వార్టర్స్కు దూసుకెళ్లింది. ఆదివారం ముగిసిన మహిళల నాలుగో రౌండ్ మ్యాచ్లో స్వియాటెక్.. 6-0, 6-0తో వరుస సెట్లలో పొటపొవా (రష్యా)ను మట్టికరిప�
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామికవాడలోని పాలిమార్ స్టీల్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమను పోలాండ్ దేశ రాయబార బృందం గురువారం సందర్శించింది. పాలిమార్ స్టీల్ మేనేజింగ్ డై�