Minister Dayakar Rao | పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. పోడు వ్యవసాయదారులకు సమస్యలు, అటవీ సంపద
కడ్తాల్ : పోడు భూముల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. పోడు భూముల సమస్యలపై శనివారం కడ్తాల్ మండలానికి చెందిన 60 గిరిజన కుటుంబాలు జడ్పీటీసీ దశరథ్నా
జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు హక్కు పత్రాల పంపిణీ కోసం చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియ జిల్లాలో ముమ్మారంగా సాగుతుంది. ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చేపట్టిన పోడు భూముల హక్కు ప�
కులకచర్ల : అటవీశాఖ భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్న గిరిజనులకు ప్రభుత్వం ద్వారా హక్కు పత్రాలను అందించేందుకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మ�
చిట్యాల: లబ్ధిదారులకు పోడు భూమి హక్కులపై అవహగాన కలిగి ఉండాలని డీఆర్డీవో పురుషోత్తం అన్నారు. సోమవారం మండలంలోని కాల్వపల్లి, వెంచరామి, చైన్పాక గ్రామల కేంద్రంగా అందుకుతండా గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో
పోడు సమస్యలు | జిల్లాలో పోడు భూముల సమస్యల శాశ్వత పరిష్కారంతో పాటు అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని మంత్రి జి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
హక్కు పత్రాల పేరుతో అక్రమాలకు పాల్పడొద్దు పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తాం అక్రమాలు జరిగితే కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేయండి కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఫిర్యాదుల పెట్టె ఇకపై అటవీ భూములు ఆక్రమ�
బాన్సువాడ: గ్రామాల్లో దశాబ్దాల కాలంగా పోడు భూముల సమస్యతో పట్టాలు లేక ఇబ్బందుల పాలవుతున్న గిరిజన రైతాంగానికి శాశ్వత పరిష్కారం లభించనుందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువ
Minister Koppula Eshwar | అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. పోడు భూముల పరిష్కారం, అడవుల పునరుజ్జీవనం తదితర అంశాలపై
పోడు రైతులు | పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూనే ఏళ్ల తరబడి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన స�
చండ్రుగొండ: పోడుభూములపై తమకు హక్కు వచ్చే దాకా పోరుసాగిస్తామని తిప్పనపల్లి పోడుభూముల రైతులు స్పష్టం చేశారు. మంగళవారం తిప్పనపల్లిలో పోడుభూముల్లో నిరసనదీక్షను చేపట్టారు. అనంతరం వంటావార్పు కార్యక్రమాన్న
చుంచుపల్లి : జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు పోడు భూముల సమస్యలు పరిష్కారం, అటవీ భూముల పరిరక్షణ కార్యక్రమంపై ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వనమా కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ప�
మంత్రి నిరంజన్ రెడ్డి | నల్లమల తెలంగాణకు తలమానికం అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో పోడు, అడవుల సంరక్షణపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు.
Minister Jagadeesh Reddy | పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.
Allola Indrakaran Reddy | పోడు భూముల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఈ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుందని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్