దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి బ
కోటగిరి, పొతంగల్ మండల కేంద్రాల్లో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ శనివారం (నేడు) రోడ్ షో నిర్వహించనున్నట్లు డీసీసీబీ మాజీ చైర్మ�
నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (ఎన్డీసీసీబీ) చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి బుధవారం రాజీనామా చేశారు. పదవీకాలం మరో ఏడాది ఉండగానే ఆయన స్వచ్ఛందంగా తప్పుకొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కల్లోలం చెలరేగుతున్నది. బాన్సువాడ, జుక్కల్ టికెట్ల కేటాయింపు వ్యవహారం.. ఆశావహుల ఆత్మహత్యాయత్నానికి దారితీసింది.
రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న సీఎం కేసీఆర్, బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తున్న సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రజలు వారి చల్లని దీవెనలు అందించాలని రాష్ట్ర బీసీ సంక్షేమశ
యావత్ దేశం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయన బాన్సువాడకు రాగా ఆర్టీసీ ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశా�
బాన్సువాడ : మత్స్యకారుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు. సోమవారం బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలం�
బాన్సువాడ : స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో 4వ జాతీయ స్కూల్గేమ్స్ చాంపియన్ షిప్ 2021 పోటీలు గోవాలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా టోర్నమెంట్లో పాల్గొనడానికి వెళ్తున్న తెలంగాణ జట్టులోని బాన్�
పోచారం భాస్కర్ రెడ్డి | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి అధ్యక్షతన బ్యాంకు మొండి బకాయిల రికవరీపై బ్యాంకు సీఈఓ, జనరల్ మేనేజర్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, అస�