PM Modi On Ambedkar: అంబేద్కర్ అంశంపై ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెబుతున్నట్లు ఆరోపించారు. అమిత్ షా ప్రసంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల సంఘ
భారతీయ బ్యాంకింగ్ రంగం మెడకు నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ లేదా మొండి బకాయిలు) గుదిబండలా తయారయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రధానమైన వాణిజ్య బ్యాంకులు గత పదేండ్లలో వదిలించుకున్న ఎన్పీఏల తీరే ఇందుకు న
India-Srilanka meet | భారత పర్యటనలో ఉన్న శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ఇవాళ ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న రక్షణ, ఇంధన, వాణిజ్య సంబంధాలను భవిష్యత్ దృష్టికోణంలో మరింత బలోపేతం చేసుకో�
PM Modi | శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే మూడురోజుల పర్యటన కోసం ఆదివారం భారత్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం
One Country-One Election Bill | ఒకే దేశం-ఒకే ఎన్నికకు సంబంధించిన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తున్నది. వాస్తవానికి, సోమవారం పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
Lok Sabha | భారత రాజ్యాంగం (Indian Constitution) అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభ (Lok Sabha) లో రెండు రోజులపాటు జరిగిన చర్చకు ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన గత కాంగ్రెస్ �
PM Modi | భారత దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్తు పూర్తయిన సందర్భంగా ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ చేపట్టారు. శుక్ర, శనివారాల్లో ఈ చర్చ కొనసాగింది. శనివారం సాయంత్రం ప్రధాని న
Constitution Debate | భారత రాజ్యాంగాన్ని (Constitution) ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పార్లమెంట్లోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ జరగనున్న విషయం తెలిసిందే.
2018లో తీసుకొచ్చిన ఈ పథకం ప్రయోజనాలను 70 ఏండ్లు పైబడిన వృద్ధులకు కూడా వర్తింపజేసేలా ఇటీవలే మార్పులు చేశారు. తాజా నిర్ణయంతో దేశంలోని 4.5 కోట్ల కుటుంబాల్లో ఉన్న సుమారు 6 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి చేకూరే వెసులుబ�