Bharat-India Political Row | ‘సనాతన ధర్మం’ (Sanatan Dharma)పై ఓ వైపు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ( Udhayanidhi Stalin) వ్యాఖ్యలు దుమారం రేపుతుంటే.. ఇలాంటి సమయంలో ‘ఇండియా’ పేరు మార్పు అంశం (Indias Name Change Row) తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా ఈ రెండు అంశాల
ప్రధాని మోదీ మిత్రుడు అదానీ వ్యాపార సామ్రాజ్యంలో అక్రమాలపై అంతర్జాతీయంగా అత్యంత విశ్వసనీయమైన ‘ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు’ సంచలన విషయాలు బయటపెట్టిన రోజే..
Parliament special session | కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పార్లమెంట్ నూతన భవనం (Parliament New
Building) నిర్మించిన విషయం తెలిసిందే. ఆ భవనాన్ని మే 28వ తేదీన ప్రధాని మోదీ (Pm Modi) ఘనంగా
ప్రారంభించారు. అయితే, ఇప్పటి వరకు కొత్త భవనంలో ఎలాంటి సమావేశాలూ
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ నిర్వహించే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా వివరాలను కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) బుధవారం లేఖ రాశారు.
SVP Stadium | 60 ఏండ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన స్టేడియం అది.భారత్లో తొలి వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ అక్కడే జరిగింది.20వ శతాబ్దపు అద్భుత నిర్మాణంగా ప్రపంచ కట్టడాల సంస్థ గుర్తించింది. అలాంటి చరిత్ర ఉన్న ఆ �
రెంటు రాకడ, ప్రాణం పోకడ అని సామెతను చెప్పుకొన్న రోజులు తెలంగాణకు తెలుసు. ఇప్పుడా సామెతను మన రాష్ట్రం మరిచిపోయి చాన్నాళ్లయింది. కరెంటు లేక పరిశ్రమలకు పవ ర్ హాలిడేలు ప్రకటించేవారు.
భారతదేశం ఆర్థికశక్తిగా ఎదగడం గురించి ఇటీవలి కాలంలో మాటలు ఎక్కువగా వినబడుతున్నాయి. జీ-20 సమావేశం నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుంటున్నది. అంచెలంచెలుగా పైపైకి ఎగబాకుతున్న జీడీపీ ఇందుకు దోహదం చేస్తున్నద�
Vinod Kumar | జమిలి ఎన్నికలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్తో కమిటీ వేయడం ఆశ్చర్యకరంగా ఉందని, ఆకమిటీలో అంతా ఉత్తర భారత దేశ సభ్యులు మాత్రమే ఉన్నారనీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్�
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు తాము హాజరవడం లేదని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. గణేశ్ ఉత్సవాల (Ganesh Utsav) సమయంలోనే పార్లమెంటు సమావేశాలు (Parliament Special Session) నిర్వహిస్తున్నారని అందుకే తాము వెళ్లబోమన్�
One Nation One Election | బీజేపీ ముందస్తు లోక్సభ ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నదనే ప్రచారం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్�
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఈ నెలలో భారత్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. 9-10 తేదీల్లో ఢిల్లీలో జరిగే జీ20 (G20 summit) దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే సమావేశాలకు రెండు ర�
Aditya-L1 | చంద్రయాన్-3 (Chandrayaan-3) ఇచ్చిన ఊపుతో భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో (ISRO) మరో ప్రయోగం చేపట్టిన విషయం తెలిసిందే. సూర్యుని గుట్టు విప్పేందుకు ఆదిత్య ఎల్-1 (Aditya-L1) ప్రయోగాన్ని చేపట్టింది. శనివారం ఉదయం 11.50 నిమి�