Aditya-L1 | చంద్రయాన్-3 (Chandrayaan-3) ఇచ్చిన ఊపుతో భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో (ISRO) మరో ప్రయోగం చేపట్టిన విషయం తెలిసిందే. సూర్యుని గుట్టు విప్పేందుకు ఆదిత్య ఎల్-1 (Aditya-L1) ప్రయోగాన్ని చేపట్టింది. శనివారం ఉదయం 11.50 నిమి�
జమిలి ఎన్నికల అంశాన్ని మోదీ సర్కారు విడిచిపెట్టడం లేదు. లోక్సభకు, రాష్ర్టాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఏండ్లుగా ప్రతిపాదిస్తూనే ఉన్నది.
దేశీయ కార్పొరేట్ల అవినీతి.. అందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వ దుర్నీతిపై గ్లోబల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నెట్వర్క్ ఓసీసీఆర్పీ వరుస నివేదికలు సంచలనం రేపుతున్నాయి. భారత ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రకం
ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపూర్, చైనా, అన్నింటికన్నా మిన్నగా అదానీ..! వీటితో ఉక్కిరిబిక్కిరవుతున్న మోదీ సర్కారు దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకు జమిలి ఎన్నికల పాచిక వేసిందా? అని రాజకీయ విశ్లేషకులు �
ప్రధాని మోదీకి చరిష్మా లేకనే జమిలీ ఎన్నికల కోసం పాకులాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించకుండా ఓట మిని తప్పించుకోవాలని ఆ పార్టీ ఎత్తులు వే
Lalu Prasad Yadav | స్విస్ బ్యాంక్లో ఉన్న నల్ల ధనాన్ని వెనక్కి తెచ్చి దేశంలోని ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్న ప్రధాని మోదీ ఆఫర్కు తాను కూడా ఆకర్షితుడినయ్యానని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ�
ప్రధాని మోదీ (PM Modi) ఇంత అత్యవసరంగా పార్లమెంట్ సమావేశాలు (Parliament session) ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinod kumar) అన్నారు. మోదీ పేరు చెబితేనే ఓట్లు పడతాయని ప్రభుత్వ పెద్ద�
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు నిర్వహించారు. అంతలోనే మళ్లీ సమావేశాలు ఉంటాయని కేంద్రం ప్రకటించింది. ఈ ఐదు రోజుల సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమై, కొత్త భవనంలో ముగుస
Parliament Sessions | కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చే నెలలో ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Sessions) నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ప్రధాని మోదీ, బీజేపీ నాయకత్వంపై ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ కొడుకు, విశాఖ ఇండస్ట్రీస్ అధినేత వంశీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత్ను ప్రపంచానికే ‘విశ్వగురు’గా మార్చారని, భారత్ ‘సూపర్ పవర్'గా మారుతున్నదని గప్పాలకుపోతూ బీజేపీ పరివారం చేస్తున్న ప్రచారమంతా ఉత్తదేనని తేలింది. దేశ ఆర్థిక రంగానికి కీ�
బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా రోజురోజుకు దిగజారుతున్నది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ విశ్వగురుగా మారిందనే గప్పాలు ఉత్తివేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
పేదల బతుకులు మార్చుతామని ప్రగల్బాలు పలికిన కేంద్రంలోని బీజేపీ సర్కారు వారి బతుకుల్లో మంటపెట్టింది. కాంగ్రెస్ హయాంలో రూ.400 ఉన్న సిలిండర్ ధర అమాంతంగా రూ.1158లకు పెంచేశారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లోనే కాక