అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ భార్యకు పీఎం కిసాన్ సంపద యోజన కింద రూ.10 కోట్ల రాయితీ మంజూరు అంశం దుమారం రేపుతున్నది. దీనిపై బీజేపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు.. బీజేపీ నేతలకు, వారి అనుచరులకు కనకవర్షం కురిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి తాజా ఉదంతం అస్సాంలో బయటపడింది. ‘పీఎం కిసాన్ సంపద యోజన’ పథకం ద్వారా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర�
పీఎం కిసాన్ లబ్ధిదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వింత వాదన చేస్తున్నది. పథకం అర్హత కోసం అడ్డగోలు నిబంధనలు పెట్టి.. ఇప్పుడు ఆ నెపాన్ని రాష్ర్టాలపై నెట్టి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నది.
తెలంగాణ రైతులను కేంద్ర ప్రభుత్వం దొంగదెబ్బ తీసింది. అడ్డమైన కొర్రీలతో అన్నదాతను మోసం చేస్తున్నది. ఒకవైపు రైతుబంధులో అర్హుల సంఖ్య ను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను అ క్కున చేర్చుకొంటుంటే, మోదీ సర్కార�
రైతుబంధు వస్తుండగా, పీఎం కిసాన్ డబ్బులు మాత్రం రావడం లేదని ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లి(టీ) గ్రామానికి చెందిన 200 మంది రైతులకు ఆందోళనకు దిగారు. సోమవారం ఆ దిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెల�
తెలంగాణ రైతులు అదృష్టవంతులు. ఇక్కడి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం పీఎం కిసాన్ పథకానికి స్ఫూర్తిదాయకం’ అని కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రెటరీ శామ్యూల్ ప్రవీణ్కుమార
పీఎం కిసాన్ లబ్ధిదారులందరూ తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. గురువారం తన చాంబర్లో వ్యవసాయాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
అనర్హులు ఉన్నారంటూ పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఇచ్చిన సొమ్మును కేంద్రం వెనక్కి తీసుకుంటున్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. ఎకరానికి రూ.2 వేల చొప్పున ఏట�
ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో 9 వేల మందికి పైగా చనిపోయిన రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు బదిలీ అయ్యాయి. వ్యవసాయ శాఖ అధికారులు చేపట్టిన లబ్ధిదారుల రీవెరిఫికేషన్లో ఈ విషయం వెలుగులోకి వచ్�
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు విడుదల చేసిన నగదును విత్ డ్రా చేసుకునేందుకు పోస్టాఫీసు అధికారులు మైక్రో ఏటీఎం, పోస్టల్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఏటీఎంల ద్వారా రైతులు నగద�
పీఎం కిసాన్కు ఆధార్ అనుసంధానం తప్పనిసరి సదాశివపేట, మే 29: రైతులకు కేంద్రప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్నిధి ద్వారా ప్రతి ఏడాది రూ. 6వేలు అందిస్తున్నది. ఇక నుంచి పీఎం కిసాన్ సమ్మాన్నిధి ద్వారా సా యం పొంద