Playgrounds: కేరళ హైకోర్టు ఇటీవల కఠిన తీర్పును ఇచ్చింది. సరైన ప్లేగ్రౌండ్ లేని స్కూళ్లను మూసివేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేరళ ఎడ్యుకేషన్ రూల్స్ ప్రకారం స్కూళ్ల నిర్మాణం ఉండాలని ఆ తీ�
క్రీడామైదానాల్లో క్రీడల సందడి నెలకొంది. సమ్మర్ క్యాంప్లకు మంచి స్పందన లభిస్తున్నది. తల్లిదండ్రుల అభిరుచులూ మారుతున్నాయి. పిల్లలు కూడా క్రీడలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో పిల్లలతో క్ర�
గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడానైపుణ్యాన్ని పెంపొందించేందుకు.. వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందుకోసం వికారాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిప
క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు, వ్యాయామానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు, మున్సిపాలిటీల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపా
యువతలో క్రీడాస్ఫూర్తిని నింపి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటేలా వారిని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యతో పాటు ఆటల్లోనూ ప్రోత్సహించాలనే ఉద్దేశ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్లోని లాల్ బహదూర్ ఇండోర�
ఉమ్మడి రాష్ట్రంలో నిధుల్లేక నీరసించిన పల్లెలు.. నేడు శాశ్వత వనరులతో కళకళలాడుతున్నాయి. ఇప్పటికే పల్లెల్లో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్లు, నర్సరీల సరసన తెలంగాణ క్రీడా ప్ర
తెలంగాణ క్రీడా ప్రాంగణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను అదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం పున్నేలు, ఐనవోలు, వనమాలకనపర్తి, కొండపర్తి గ్రామ�
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ క్రీడా ప్రాంగ ణాల కు వేములవాడ నియోజకవర్గమే స్ఫూర్తిదాయకమని స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధతో పల్లెలన్నీ ఆదర్శవంతంగా మారాయి. తాజాగా గ్రామీణ యువతకు సీఎం కేసీఆర్ మరో వరం ప్రసాదించారు. యువతను క్రీడలవైపు ప్రోత్సహించాలనే ఉద్దేశం తో వారి అవసరాలను క్షేత్రస్థాయిలోన�
గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేలా రాష్ట్ర సర్కారు ఊరికో ఆటస్థలాన్ని నిర్మిస్తున్నది. ఇప్పటికే హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు నందన వనాలుగా రూపుదిద్దుకోగా, గ్రామాలకు సమీపంలో ఏర
ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య 10వ తరగతి పరీక్ష కేంద్రాల సందర్శన గోవిందరావుపేట ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల తనిఖీ ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య గోవిందరావుపేట, మే 27 : క్రీడా మైదానా
గ్రామీణ కేంద్ర క్రీడాప్రాంగణాల కోసం అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడలకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు అధికారులు స్థలాలను మంగళవారం పరిశీలించారు. పల్లె ప్రకృతి వనాల మాదిరిగా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు స్థలాలను పరి
కడ్తాల్ : గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మంగళవారం ఆమనగల్లు పట్టణంలో అధికారులు వివిధ స్థలాలను పరిశీలించారు. పట్టణంలోని ఆమనగల్లు-మాడ్గుల్ ప్రధా�