తల్లిదండ్రులు తమ పిల్లలను బడిలో చేర్పించే సమయంలో తప్పనిసరిగా మొక్కలు నాటాలని ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఆర్పీ పట్నాయక్ పిలుపునిచ్చారు. వారి పిల్లలతోపాటు నాటిన ఆ మొక్కలు కూడా పెరిగి వృక్షాలుగా మార�
అమ్మ నాటిన బీరపాదు ఆయన మొక్కవోని దీక్షకు నాంది. మాస్టారి పాఠం ఓ మొక్కను నాటమని ప్రోత్సహిస్తే... ఓ తోటమాలి చెప్పిన మాట మరో మొక్కను పెంచమని ఉత్సాహాన్ని ఇచ్చింది. మునిముత్తాత పెంచిన వేపచెట్లు ఆయన సంకల్పానికి
కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న వృక్షార్చనలో భాగంగా ఆదివారం హైదరాబాద్ వెంగళరావు పారులో మొక్కలు నాటిన 40 మంది కార్పొరేషన్ మాజీ చైర్మన్లు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ, గ్రీన్ఇండియా చాలెంజ్ �
రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ‘పచ్చదనం- స్వచ్ఛదనం’ కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రారంభించింది. కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటారు. కానీ మొక్కలను సంరక్షించడంలో అధికార యంత్రాంగం ని�
సింగరేణి సంస్థలో పర్యావరణ సమతుల్యాన్ని పాటిస్తున్నామని ఆ సంస్థ సీఎండీ ఎన్.బలరాంనాయక్ పేర్కొన్నారు. ఇందుకోసం సంస్థ సమీప గ్రామాలు, మైన్లు, డిపార్ట్మెంట్లు, ఓబీ డంపుల్లో విరివిగా మొక్కలు నాటుతున్నట్లు
అడవుల్లో పచ్చదనం పెంపొందించేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారని, అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు పెంచడానికి పూనుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ�
ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని సాంఘి, సంక్షేమ గురుకుల పాఠశాలను శుక్రవారం ఆమె సందర్శించారు. స్వచ్ఛదనం-�
ప్రతి ఇంటి ఆవరణంలో మొక్క లు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలో స్వచ్ఛదనం-పచ్చదనంలో భాగంగా మొక్కలు నాటిన సందర్�
పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ఆధారమని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మండలంలోని డీ-బూడిద్దపాడు శివారులో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం ఆయన మాట్లాడుత
మెట్ట ప్రాంతానికి గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల ద్వారా సాగునీళ్లు అందిస్తామని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మం డలంలోని పోతారం(జే) గీత
బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టి లక్ష్యానికి మించి మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించింది. ఎక్కడ చూసినా పచ్చదనంతో చెట్లు ఆహ్లాదకరంగా కనిపిస్తుండేవి. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోక
హరితహారంపై గొడ్డలి వేటు పడింది. పచ్చదనమే ప్రగతికి మెట్టు అన్న లక్ష్యంతో బీఆర్ఎస్ హ యాంలో హరితహారంలో నాటిన మొ క్కలు ఏపుగా పెరిగి నీడనిస్తున్నాయి. ఇప్పుడు ఆ చెట్లకు కరెంట్ లైన్లు శాపంగా మారి గొడ్డలి వే�
అధికారులు మొద్దు నిద్రలో ఉండడంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటిన హరితహారం మొక్కలకు రక్షణ లేకుండా పోయింది. నాడు ప్రతిష్టాత్మకంగా నాటిన మొక్కలను అధికారులు గాలికి వదిలేయడంతో నేడు అవి ఎండిపోయాయి.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని శ్రీరాంపూర్ ఏరియా ఇన్చార్జి జీఎం పురుషోత్తంరెడ్డి కోరారు. సోమవారం శ్రీరాంపూర్ ఎస్సార్పీ-1 గనిపై హరితహారంలో భాగంగా ఏజెంట్ గోపాల్సింగ్తో
పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందుకోసం విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం కరీంనగర్ మ�