Pilot Rohith Reddy | నా కొన ఊపిరి ఉన్నంత వరకు బీఆర్ఎస్లోనే ఉంటానని తాండూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ సైనికుడిగా పని చేయడమే నా లక్ష్యమని తేల్చిచెప్పారు.
CM KCR | కర్ణాటక ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. ఐదు గంటల కరెంటే ఇస్తున్నారు.. తెలంగాణలో కూడా కాంగ్రెస్కు ఓటేస్తే మన గతి కూడా అంతే అయితది అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. తాండూరు నియోజ�
CM KCR | కాంగ్రెస్ పాలనలో తాండూరు వెనుకబడిన ప్రాంతం.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రోడ్లు బాగు చేసుకున్నాం. చెక్ డ్యాంలు కట్టుకున్నాం. మైనర్ ఇరిగేషన్ కింద ఎన్నో చెరువులు మంచిగా చేసుకున్నాం. భూగర్భ జలాల�
తాండూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించడమే లక్ష్యంగా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి పల్లె పల్లెకు పైలట్ కార్యక్రమాన్ని మూడు రోజుల క్రితం నుంచి శ్రీకారం చుట్టారు. ఈ కార్య�
తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి రూ.134.50 కోట్లు మంజూరు చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఆదివారం సీఎం కేసీఆర్ను హైదరాబాద్లో తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
SIT | టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అధ్యక్షతన సిట్ను ఏర్పాటు
Ramachandra Bharathi | టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మపై మరో కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం రామచంద్ర భారతిపై తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
Telangana High court | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేలను కొనుగోలు కేసులో పట్టుబడ్డ నలుగురు నిందితుల దర్యాప్తుపై