ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లా ఘటల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం రాత్రి 2.15 గంటల సమయంలో 34వ జాతీయ రహదారిపై బులంద్షహర్, అలీగఢ్ సరిహద్దుల్లోని ఘటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కం
Vaishno Devi Pilgrims | జమ్ము కశ్మీర్లో (Jammu And Kashmir) ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి భక్తులతో (Vaishno Devi Pilgrims) వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)కు భక్తులు (huge rush) పోటెత్తుతున్నారు. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 3 లక్షల మందికిపైగా మంచు లింగాన్ని దర్శించుకున్నారు.
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)కు భక్తులు (huge rush) పోటెత్తుతున్నారు. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 3 లక్షల మందికిపైగా మంచు లింగాన్ని దర్శించుకున్నారు.
హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే ఆధ్యాత్మిక కేంద్రాల్లో అమర్నాథ్ (Amarnath Yatra) ఒకటి. హిమాలయ కొండల్లో కొలువుదీరిన మంచులింగాన్ని దర్శించుకుని పునీతులవుతారు. ఈ నెల 2న ప్రారంభమైన అమర్నాథ్�
Special trains | ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, భక్తులు, ఐఆర్టిసి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన భారత్ గౌరవ యాత్ర స్పెషల్ రైలును తీర్థ యాత్ర భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్టిసి టూరిజం అసిస్టెంట్ మేనేజర్ ప.వి వెంకట�
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) విజయవంతంగా కొనసాగుతోంది. ఈ యాత్ర ప్రారంభమైన కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే లక్షకు పైగా భక్తులు (pilgrims) మంచులింగాన్ని దర్శించుకున్నారు.
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) ప్రారంభమైంది. జమ్ము-కశ్మీర్ హిమాలయాల్లోని అమర్నాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించేందుకు వెళ్తున్న 5,880 మందితో (pilgrims) కూడిన తొలి బ్యాచ్ ఇవాళ ఉదయం బయల్దేర�
Kedarnath Pilgrims Brawl | కేదార్నాథ్ యాత్రికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు జోక్యం చేసుకుని వారిని చెదరగొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
Kailash Manasarovar yatra: కైలాస మానస సరోవర యాత్రకు ఈసారి 720 మంది భక్తులు వెళ్లనున్నారు. వీరితోపాటు 30 మంది లయిజన్ ఆఫీసర్లు ఉంటారని విదేశాంగ శాఖ వెల్లడించింది. లక్కీ డ్రా ద్వారా యాత్రికులను ఎంపిక చేశారు.
జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ (Kedarnath) ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30 వేల మందికిపైగా మంజునాథుడిని దర్శించుకున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంట�
తెలంగాణవాసుల కాశీయాత్రలో విషాదం చోటుచేసుకున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కాశీకి వెళ్తున్న ప్రైవేటు బస్సు ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ప్రమాదానికి (Bus Accident ) గురైంది. షాట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటల