Amarnath Yatra 2026 : పరమశివుడి భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమర్నాథ్ యాత్ర 2026కు సర్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. జూలై 3న ఈ యాత్ర ప్�
వేములవాడ రాజన్న ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అమాయక భక్తులను టార్గెట్ చేసుకొని అందిన కాడికి జూదం పేరుతో ఓ ముఠా దండుకుంటుంది. టార్గెట్ పూర్తి చేసుకున్నాక అక్కడి నుంచి జ�
Kedarnath Yatra : ఉత్తరాఖండ్లో సాగుతున్న కేదార్నాథ్ యాత్ర సందర్బంగా విషాదం చోటు చేసుకుంది. వాతావరణం సరిగ్గా లేకపోవడం, అనారోగ్యం కారణంగా ముగ్గురు భక్తులు మరణించారు.
Kedarnath: కేదార్నాథ్ భక్తులతో నిండిపోతున్నది. భారీ సంఖ్యలో బాబాను దర్శించుకుంటున్నారు. ఈ ఏడాది ఆలయాన్ని ఓపెన్ చేసిన మూడు రోజుల్లోనే సుమారు 90 వేల మంది భక్తులు కేదార్నాథ్ చేరుకున్నారు.
Indian pilgrims : నేపాల్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి, పక్కనే ఉన్న లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు.
టిబెట్లోని ఎవరెస్ట్ పర్వతంపై ఏర్పడిన భారీ మంచు తుఫాన్లో పెద్దఎత్తున యాత్రికులు చిక్కుకున్నారు. సుమారు 1000 మంది వరకు పర్వతంపై ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నారని తెలిసింది.
టీజీఎస్ఆర్టీసీ రూపొందించిన ‘యాత్రాదానం’ కార్యక్రమానికి దాతలు ముందుకు రావాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లా ఘటల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం రాత్రి 2.15 గంటల సమయంలో 34వ జాతీయ రహదారిపై బులంద్షహర్, అలీగఢ్ సరిహద్దుల్లోని ఘటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కం
Vaishno Devi Pilgrims | జమ్ము కశ్మీర్లో (Jammu And Kashmir) ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి భక్తులతో (Vaishno Devi Pilgrims) వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)కు భక్తులు (huge rush) పోటెత్తుతున్నారు. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 3 లక్షల మందికిపైగా మంచు లింగాన్ని దర్శించుకున్నారు.
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)కు భక్తులు (huge rush) పోటెత్తుతున్నారు. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 3 లక్షల మందికిపైగా మంచు లింగాన్ని దర్శించుకున్నారు.
హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే ఆధ్యాత్మిక కేంద్రాల్లో అమర్నాథ్ (Amarnath Yatra) ఒకటి. హిమాలయ కొండల్లో కొలువుదీరిన మంచులింగాన్ని దర్శించుకుని పునీతులవుతారు. ఈ నెల 2న ప్రారంభమైన అమర్నాథ్�
Special trains | ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, భక్తులు, ఐఆర్టిసి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన భారత్ గౌరవ యాత్ర స్పెషల్ రైలును తీర్థ యాత్ర భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్టిసి టూరిజం అసిస్టెంట్ మేనేజర్ ప.వి వెంకట�