అత్యంత పేరు మోసిన డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే ఓ జబర్దస్త్ ఆఫర్ ప్రకటించింది. అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా ఫోన్ పే యాప్ ద్వారా బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి అద్భుతమైన క్యాష్ బ్యాక్ను �
డిజిటల్ పేమెంట్స్ వేదిక ఫోన్పే.. తమ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపునకుపైగా పెంచుకోవాలని చూస్తున్నది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరుకల్లా ఉద్యోగులను 5,400లకు పెంచుకోవాలనుకుంటున్నట్టు మంగళవారం తెలియజేసింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఫోన్పే.. తమ వినియోగదారులకు షాకిచ్చింది. మొబైల్ రీచార్జ్లపై ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేయడం మొదలు పెట్టింది. యూపీఐ ద్వారా రూ.50 అంతకుమించి విలువైన మొబైల్ రీచార్జ్లు చేసుకున్న�