PhonePe | ఆర్థిక సేవల సంస్థ ఫోన్పే మరో రికార్డును సాధించింది. 50 కోట్ల మంది కస్టమర్లు ఫోన్పే సేవలను వినియోగించుకుంటున్నారు. అంతర్జాతీయంగా 50 కోట్ల మంది యూజర్లు కలిగిన తొలి భారతీయ సంస్థ ఫోన్పే కావడం విశేషం.
PhonePe | దేశంలోనే లీడింగ్ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ ఫామ్ ‘ఫోన్ పే’.. తాజాగా స్టాక్ మార్కెట్ బిజినెస్ లోకి ఎంటరైంది. ఇందుకోసం షేర్ డాట్ మార్కెట్ యాప్ ఆవిష్కరించింది.
ఆదాయ పన్ను చెల్లింపులో సహకరించేలా భారత డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఫోన్పే ( PhonePe) ఇన్కం ట్యాక్స్ పేమెంట్ పేరుతో న్యూ ఫీచర్ను తన యాప్లో అందుబాటులోకి తీసుకువచ్చింది.
PhonePe : మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 50 శాతం కమీషన్లు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ పోస్టర్ల ప్రచారం చేపట్టింది. ఫోన్ పే క్యూఆర్ కోడ్ పై శివరాజ్ బొమ
అత్యంత పేరు మోసిన డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే ఓ జబర్దస్త్ ఆఫర్ ప్రకటించింది. అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా ఫోన్ పే యాప్ ద్వారా బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి అద్భుతమైన క్యాష్ బ్యాక్ను �
డిజిటల్ పేమెంట్స్ వేదిక ఫోన్పే.. తమ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపునకుపైగా పెంచుకోవాలని చూస్తున్నది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరుకల్లా ఉద్యోగులను 5,400లకు పెంచుకోవాలనుకుంటున్నట్టు మంగళవారం తెలియజేసింది.