గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన సుమారు 14 వేల ఎకరాల్లోనే కాంగ్రెస్ సర్కార్ ఫ్యూచర్సిటీ ఏర్పాటుకు సిద్ధమైంది. అయితే, కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు ఫార్మాసిటీని వ్యతిరేకిస్తూ భూసేక�
రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్సిటీలోనే ఫార్మాసిటీ కూడా ఉంటుందని రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు.
ఫార్మా బాధిత రైతులు శనివారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్లో కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టగా.. అక్కడ ఒక ఫ్లెక్సీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఫార్మా సిటీ జీవో 31ని తక్షణమే రద్దు చేయాలని, అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా హైకోర్టు స్టే ఇచ్చిన భూముల్లో పనులను మానుకోవాలని ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమ�
Errolla Srinivas | అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని అమెరికాలో హరీశ్రావు ప్రకటిస్తే తెలంగాణలో కాంగ్రెస్ నేతల కూసాలు కదులుతున్నాయని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ఫ్యూచర్ స�
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. రెండున్నరేళ్లలో ఇండ్లు కూల్చడమే కానీ.. అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఫ్యూచర్ సిటీని అడ్డుకోవడం అంటే మీ అక్రమార
మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని వందశాతం రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. ఆ ప్రాంతంలో తిరిగి ఫార్మా సిటీనే పునరుద్ధరిస్తామని తేల్చిచెప్పారు.
ఫార్మాసిటీ భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే రంగారెడ్డి.. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిల మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లతో ఇబ్రహీంపట్నం రాజకీయం హీటెక్కింది. గత వారం రోజులుగా తాజా, మాజీ ఎమ్మెల్యేల మధ్య రాజక
‘ఇంద్ర’ సినిమా గుర్తుందా? ఓ వ్యక్తిని నిలువునా దోచుకోవాలన్న ఉద్దేశంతో ఓ దొంగల ముఠా ‘నీది తెనాలే.. నాది తెనాలే.. మనది తెనాలే’ అంటూ ముగ్గులోకి దింపుతుంది. అచ్చం ఆ సినిమా సీన్ను తలపించేలా.. ప్రతిపక్షంలో ఉన్న �
ఒకరు ఒకరిని ఒకసారి మోసం చేయొచ్చు.. కానీ ఆ ఒకరే రాష్ట్ర ప్రభుత్వమైతే! అందునా కాంగ్రెస్ సర్కారు అయితే!! పదేపదే.. నిలువునా మోసం చేయొచ్చని మరోసారి రుజువైంది.
Telangana | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వేళ సీఎం రేవంత్ రెడ్డికి ఫార్మాసిటీ రైతులు ఊహించని షాకిచ్చారు. ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు చట్టవిరుద్ధమని పేర్కొంటూ ప్రెస్నోట్ రిలీజ్ చేశారు.
ఫార్మాసిటీ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు 121గజాల స్థలాన్ని కేటాయించింది. మండలంలోని ముచ్చర్ల, మీర్ఖాన్పేట్, పంజగూడ, సాయిరెడ్డిగూడ గ్రామాలకు చెందిన ల