Iran Israel War | అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. భారత్ను చమురు సంక్షోభంలోకి నెడుతున్నది. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 88 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండగా.. ఇందులో మెజారిటీ భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నది.
నగరంలో ప్రమాదకర రసాయనాలు తరలించే వాహనాలు రోజూ రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, ఇతర పేలుడు పదార్థాలు, యాసిడ్ ఆమ్లాలు తదితర డేంజరస్ కెమికల్స్ను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అయితే ఈ
Petrol | నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పెట్రోల్ బంక్ యజమాన్యం ఇష్టానుసారంగా పెట్రోల్ బంకు నిర్వహణ కొనసాగిస్తున్నారు.
Nitin Gadkari: ఇథనాల్ కలిసిన పెట్రోల్.. రైతులకు లాభదాయకంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దీని వల్ల సుమారు 1.40 లక్షల కోట్ల విదేశీ మారకం ఆదా అయినట్లు ఆయన తెలిపారు. లోక్సభలో మాట్లాడ
ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల రంగంలో జరుగుతున్న పరిశోధనలు సరికొత్త ఆవిష్కరణలను అందిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్కు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయ�
protesters set police on fire | నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. చేతిలోని బాటిల్స్లో ఉన్న పెట్రోల్ పోలీసులపై చల్లారు. ఒక పోలీస్ అధికారికి నిప్పంటించారు. దీంతో ఆయనకు కాలిన గాయాలయ్యాయి.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన వాహనాల నుంచి నిత్యం పెట్రోల్ చోరీ అవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. రాజీవ్నగర్లో బూడిదసాగర్ అనే పారిశుధ్య కార్మికుడు రోజూ చెత్త వ�
ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకంపై వస్తున్న ఆరోపణల్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొట్టిపారేశారు. శనివారం నాగపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తన తెలివితేటలు, ఆలోచనలు అభివృద్ధి కోసమే తప్ప, స
పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలపడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్న తరుణంలో డీజిల్లో ఇథనాల్ కలపడం విఫలమైందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారు.
Nitin Gadkari | భవిష్యత్ ఇంధనం హైడ్రోజన్ అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రాబోయే కాలంలో పెట్రోల్, డీజిల్ వంటి సాంప్రదాయ ఇంధనాలను హైడ్రోజన్ భర్తీ చేస్తుందని తెలిపారు. రాబోయే కాలంలో రవాణా, పరిశ్రమ �
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో 18 ఏళ్ల విద్యార్థి.. 26 ఏళ్ల టీచర్పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘటనలో మహిళా టీచర్కు గాయాలు అయ్యాయి. నిందితుడిని సూర్యాంశ్ కొచార్గా గుర్తించారు.
ప్రైవేట్ డీలర్ యూరి యా కృత్రిమ కొరత సృష్టిస్తున్నాడని రైతులు పెట్రోల్ బాటిల్తో ఆత్మహత్యాయత్నానికి పా ల్పడిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండ ల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది.
నిత్యావసరాల ధరల పెరుగుదలతో కుదేలైన సామాన్యులను పెట్రో మంట మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఉక్రెయిన్-రష్యా, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ.. కేంద్ర