కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నా�
కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పె ట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో చోద్యం చూడటం మానేసి, వెంటనే రాష్ట్ర వ్యాట్ను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హర
Petrol | దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరగడంతో సామాన్య ప్రజలకు అదనపు భారం తప్పడం లేదు. ప్రభుత్వ చమురు రంగ సంస్థలు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. లీటర్ పెట్రోల్పై రూ.2.61, లీటర్ డీజిల్పై ర�
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఇప్పటికే రెండుసార్లు పెంచి వాహనదారుల నడ్డి విరువగా, తాజాగా శనివారం కూడా పెట్రోల్పై 87 డీజిల్పై 91 పైసలు పెంచుతున్నట్లు ఇంధన సంస్థలు ప్రకటించి, వెంటనే అమలులోకి తీ�
వాహనదారులకు కేంద్రం మూడోసారి వాత పెట్టింది. మళ్లీ ఇంధన ధరలు పెంచి సామాన్యులకు పరీక్ష పెట్టింది. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులతో నగరంలో ఇంధన కొరత వెంటాడుతున్నది. కొన్ని ప్రాంతాల్లో నోస్టాక్ బో�
పెట్రోల్, డీజిల్, సహజవాయువు ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరుగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు వరకు పెట్రో ధరలు పెంచబోమన్న కేంద్రంలోని బీజేపీ సర్కార్.. ఎన్నికలు కాగానే బాదుడు మొదలుపెట్టింది. ఐదు రోజులు కూడా గడవక ముందే రెండోసారి పెట్రో ధరలను పెంచింది.
ఐదు రాష్ర్టాల ఎన్నికలకు ముందు పెట్రోల్ ధరలు పెంచబోమని చెప్పిన కేంద్రం.. ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం విశ్వాస ఘాతుకమే అవుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ మండిపడ్డారు.
దేశంలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదని సాక్షాత్తు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి, అధికారులు రోజూ ప్రకటిస్తున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి.
రద్దీ రూట్లను సాకుగా చూపి రెట్టింపు రైడ్ ధరలు వసూలు చేసే వాహన ఆధారిత యాప్లు.. ఇప్పుడు ఇంధన ధరలు పెంపు ప్రభావంతో సామాన్య ప్రయాణికుల నడ్డీ విరుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు పెరగడంతో ఓలా, ఉబ�
సామాన్యులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భారం మోపు తూ అన్యాయం చేస్తున్నాయని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మండిపడ్డారు. శనివారం వెల్దండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద�
నగరంలో సీఎన్జీ గ్యాస్ కొరత 6 నెలల నుంచి తీవ్రంగా వేధిస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తుతున్న డ్రైవర్లు సీఎన్ గ్యాస్ నయమని భావిస్తే.. ఇప్పుడు ఈ ధర కూడా సెంచరీ సమీపానికి చేరుకుంద�
కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతోనే దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టీ. నరసింహ ఆరోపించారు. సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో �