Petrol Bunk | రాష్ట్రంలో పెట్రోల్ సంక్షోభం ముంచుకొస్తున్నది. పెట్రోల్, డీజిల్ కొరతతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక బంకులు మూతపడగా.. ఎక్కడ చూసినా బంకుల ముందు నోస్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. బుధవారం కూ�
KP Vivekananda | పెట్రోల్, డీజీల్, గ్యాస్ అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రజలకు సరైన భరోసా ఇవ్వడం ల
అయిజ పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పంది. మంగళవారం అయిజ పట్టణంలోని మూడు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో నో స్టాక్ బోర్డు పెట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కష్టాలు తప్పడం లేదు. ఇటీవల వరకు గ్యాస్ కోసం తండ్లాడిన జనం.. ఇప్పుడు బండ్లలో చమురు కోసం లబోదిబోమంటున్నారు. బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. దాదాపు �
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ములుగులో ఇంధన కొరత ఏర్పడింది. ములుగు పట్టణంతోపాటు సమీపంలోని జాకారం, బండారుపల్లి, జంగాలపల్లిలో ఏడు పెట్రోల్ బంకులు ఉండగా, కేవలం ఒక్క బంక్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ లభిస్తు
Petrol No Stock | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లోని పలు పెట్రోల్ బంకుల్లో ఆదివారం నో స్టాక్ బోర్డులు వెలిశాయి. స్థానికులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు, సోమశిల పర్యటనకు వచ్చిన టూరిస్టులు పెట్�
Union Govt | ఇరాన్ (Iran) పై ఇజ్రాయెల్ (Israel), అమెరికా (USA) యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ జరుగుతున్న ప్రచారానికి తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముందుజాగ్రత్తగా పెట్రోల్ (Petrol), �
నగరంలో వాహన ఎల్పీజీ గ్యాస్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. యుద్ధ ప్రభావంతో ఇరాన్ దిగుమతులు నిలిచిపోయాయి. అయితే ఇప్పటి వరకు గ్యాస్ కొరత లేనప్పటికీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ బంక్లు కృత్రిమంగా కొరత స
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం మనపైనా పడుతున్నది. ఇండియాకు వచ్చే క్రూడ్ ఆయిల్ అధిక మొత్తంలో గల్ఫ్ దేశాల నుంచే సరఫరా అవుతున్నది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మరింత దూకుడుగా విరుచుకుపడుతున
Iran Israel War | అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. భారత్ను చమురు సంక్షోభంలోకి నెడుతున్నది. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 88 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండగా.. ఇందులో మెజారిటీ భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నది.
నగరంలో ప్రమాదకర రసాయనాలు తరలించే వాహనాలు రోజూ రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, ఇతర పేలుడు పదార్థాలు, యాసిడ్ ఆమ్లాలు తదితర డేంజరస్ కెమికల్స్ను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అయితే ఈ
Petrol | నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పెట్రోల్ బంక్ యజమాన్యం ఇష్టానుసారంగా పెట్రోల్ బంకు నిర్వహణ కొనసాగిస్తున్నారు.
Nitin Gadkari: ఇథనాల్ కలిసిన పెట్రోల్.. రైతులకు లాభదాయకంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దీని వల్ల సుమారు 1.40 లక్షల కోట్ల విదేశీ మారకం ఆదా అయినట్లు ఆయన తెలిపారు. లోక్సభలో మాట్లాడ
ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల రంగంలో జరుగుతున్న పరిశోధనలు సరికొత్త ఆవిష్కరణలను అందిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్కు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయ�