క్రూడాయిల్, పెట్రోలియం, సహజవాయువు ఉత్పత్తులు, వాటి ధరలు వినియోగదారులకు మరింత అందుబాటులో ఉండేలా కేంద్రప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజ�
వరంగల్ నగరంలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన కాం గ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్, డివిజన్ మాజీ అధ్యక్షుడు అడుప మహేశ్పై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పటించారు.
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వందలాది రైతులు శుక్రవారం చండీగఢ్లో భారీ ర్యాలీ నిర్వహించారు. వందకు పైగా బస్సులు, ట్రాక్టర్-ట్రాలీల్లో రైతులు నగరంలోకి ప్రవేశించి నిరసన ప్రదర్శన చ�
సమస్యను మించిన చిక్కులు తెస్తే ఏమవుతుంది? ప్రస్తుతం ఇథనాల్ సమస్య అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నది. పెట్రోల్ కొరతకు ప్రత్యామ్నాయంగా కేంద్రం పంటల ఆధారిత ఇథనాల్ను ముందుకు తెచ్చింది.
ఈ-20 పెట్రోల్ మీద దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఏర్పడుతోంది. మొట్టమొదటిసారి ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కార్లు, బైకుల వాహనదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
Nitin Gadkari : ఒకపక్క దేశంలో ఈ20 పెట్రోల్పై చర్చ జరుగుతుండగానే కేంద్రం మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. డీజిల్లో 15 శాతం ఐసోబ్యూటనాల్ కలిపేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నిత�
PM Modi: పశ్చిమాసియా సంక్షోభ వేళ.. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో.. వివిధ ఇంధన కంపెనీలు డీజిల్, పెట్రోల్పై సుమారు 75 వేల కోట్ల నష్టాన్ని చవిచూశాయని ప్రధాని మోదీ అన్నారు. ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరి�
Hardeep Singh Puri : ఇరాన్-అమెరికా యుద్ధం ముగియడం, పశ్చిమాసియాలో శాంతి నెలకొనడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయేమోనని వినియోగదారులు ఎ�
Petro rates | దేశంలోని వాహనదారులకు నయారా ఎనర్జీ (Nayara Energy) భారీ ఊరట కల్పించింది. పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలను తగ్గించింది. పెట్రోల్పై లీటర్కు రూ.5, డీజిల్పై లీటర్కు రూ.3 చొప్పున కోత విధించింది. దేశవ్యాప్తంగా ఉన్న 7,000�
Oil price | పశ్చిమాసియా (West Asia) లో సంక్షోభం మొదలైన తర్వాత మొట్టమొదటిసారిగా భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురు (Crude Oil) సగటు ధర బ్యారెల్కు 70 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. అయితే ఈ తగ్గుదల ప్రయోజనం దేశంలోని వినియోగదారు�
Petrol : వాహనదారులకు గుడ్న్యూస్. పెట్రోల్, డీజిల్ సరఫరాపై విధించిన ఆంక్షలను కేంద్రం ఎత్తేయనుంది. జూలై 1వ తేదీ బుధవారం నుంచి ఎత్తివేస్తున్నట్టు వెల్లడించింది.
అఖిల భారత కిసాన్ సభ ఇచ్చిన పిలుపులో భాగంగా పెంచిన ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని తాసీల్దార్ వద్ద సీపీఐ అనుబంధ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యం
Petrol | పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు తీసుకొచ్చింది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో బల్క్లో ఇంధన కొనుగోళ్లపై నిషేధం విధించింది. ఒక్కో వాహనానికి లేదా కస్టమర్కు రోజుకు 200 లీటర్లకు మించ�
Petrol Price : విదేశాల నుంచి క్రూడాయిల్ కొనుగోలుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాల్ని పెంచుతోంది. దీనిలో భాగంగా అధిక ఇథనాల్ కలిపిన పెట్రోల్పై ఎక్సైజ్