Perni Nani | వైఎస్ జగన్, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తి వివాదంలో విజయమ్మ జడ్జిగా ఉండాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. జడ్జిగా ఉండేవాళ్లు మధ్
Perni Nani | తెలంగాణకు చెందిన బీజేపీ నాయకురాలిపై ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. నీ ఆసుపత్రి భాగోతాలు తెలియవా..? ఒక్క హిందువుకైనా బిల్లు తగ్గించావా..? అంటూ మండిపడ్డారు. త�
Perni Nani | తిరుమల డిక్లరేషన్ వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. శ్రీవారిపై నమ్మకంతోనే జగన్ అనేకసార్లు దర్శనం �
Kollu Ravindra | వెంకన్నపై విశ్వాసం లేకనే జగన్ తిరుమలకు వెళ్లలేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పర్యటన రద్దు చేసుకుని విమర్శలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. జగన్ తీరుతో హిందూ సంఘాలు ఆందోళనలో ఉన్నాయని అన్
Perni Nani | మాజీ మంత్రి పేర్ని నాని నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై పేర్ని నాని చేసిన విమర్శలకు నిరసనగా జనసేన నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మచిలీపట్నంలోని ఆయ�
YCP Leaders | తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నాయకులు పేర్ని నాని, కొడాలి నాని ఆరోపించారు.
Janasena | కృష్ణా జిల్లాకు చెందిన జనసేన కార్యకర్తలపై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. మాజీ మంత్రి పేర్ని నాని గుడివాడలో జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆయన డ్రైవర్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా�
Perni Nani | కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని కారుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. దీంతో గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Perni Nani | వైఎస్ జగన్ తనకు రాజకీయంగా అడ్డుపడతారన్న భయం చంద్రబాబును వెంటాడుతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆ భయంతోనే 2011 నుంచి జగన్ను రాజకీయాల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆ ప్�
Perni Nani | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజల బాగోగులు వదిలేసి జగన్పై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వై�
Kollu Ravindra | తన వ్యక్తిగత భద్రతను తగ్గించారని మాజీ సీఎం వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించడం పట్ల ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా మండిపడ్డారు. పులివెందుల ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి తరహాలో సెక్యూరిటీ ఉండదని సె�
Buddha Venkanna | పేర్ని నానికి శ్వేతపత్రం అంటే ఏంటో తెలుసా అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. వైసీపీ వాళ్లు ఎప్పుడైనా శ్వేతపత్రాలు విడుదల చేశారా అని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో వైసీపీ పరిపాలన ఎలా చేశారో చ�
Kollu Ravindra | మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వైసీపీకి రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పినప్పటికీ.. పేర్ని నాని వంటి వ్యక్తులకు ఇంకా బుద్ధి రావడం లేదని విమర్శ�