క్షిదారులు రాజీ కుదుర్చుకున్న కేసులకు లోక్ ఆధాలాత్ లో శాశ్వత పరిష్కారం దొరుకుతుందని , ఈ కేసులను పై కోర్టులో అప్పీల్ చేసేందుకు ఆస్కారం ఉండదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.
MLA Vakiti Srihari | తెలంగాణలో అమలవుతున్న భూభారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి , నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు.
MLA Sabitha Indra Reddy | జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో వరదముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించ డానికి మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్(KCR) ఎస్ఎన్డీపీ నిధుల నుంచి కోట్ల రూపాయలు కెటాయించారని మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్�
Minister Talasani | మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనల మేరకు సమగ్ర నాలా అభివృద్ధితో ముంపు సమస్య కు శాశ్వత పరిష్కారం లభించనున్నదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.
Minister Errabelli | దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని గిరిజనుల పోడు భూముల సమస్యను పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Minister Errabelli) పేర్కొన్నారు.
Minister Vemula | సమైక్య పాలనలో నిరాదరణకు గురైన చెరువులు, వట్టిపోయిన బోర్లు, కరెంటు కష్టాలను సీఎం కేసీఆర్ దార్శనికతతో శాశ్వత పరిష్కారంమయిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula Prashanth Reddy) అన్నారు.
శివనగర్ ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వానకాలంలో వరద నీటితో 60 ఏళ్లకు పైగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు పూనుకున్నది.
దశాబ్దాలపాటు పెండింగ్లో ఉన్న పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. పోడు రైతులు, అటవీ, పంచాయతీ, రెవెన్యూ శా ఖల మధ్య జరుగుతున్న వివాదాలు సమసిపోనున్నా యి.
రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం, వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. శాసనమండలిలో మంగళవారం రాష్ట్రంలో అతి�
హైదరాబాద్ : వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సోమవారం ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్ పేట నియోజకవర్గాల పరిధిలో ఎస్ఎన్డీపీ కార్యక్రమం క్రిం�
హైదరాబాద్ : వరద ముంపు నుంచి ఎస్ఎన్డీపీ ద్వారా (SNDP) శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నాగమయ కుంట అభివృద్ధి పనులను మంత్రులు త�
పహాడీషరీఫ్ : ఉస్మాన్ నగర్లో ముంపు సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్నగర్ చెరువ�
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ పరిధిలోని ప్రతి వార్డులో నీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. గతంలో కంటే ఎక్కువగా మంచినీటి విషయంలో ప్రత్యేక దృష్టి సా�
నల్లకుంట రత్నానగర్ వద్ద రక్షణ గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అంబర్పేట : హైదరాబాద్ నగరంలో నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర