అంబర్పేట : బాగ్అంబర్పేట డివిజన్లోని మొయిన్ చెరువు నుండి మల్లిఖార్జుననగర్, బాపూనగర్, పటేల్నగర్, ప్రేంనగర్ మీదుగా ఎస్టీపీ వాటర్వర్క్ గేట్ వరకు ఇరిగేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వ
వెంగళరావునగర్ : వరదనీటి సమస్యకు శాశ్విత పరిష్కారం కోసం పనులు చేపట్టామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ అన్నారు. బుధవారం సోమాజిగూడ డివిజన్ నాగార్జుననగర్ కాలనీలో రూ.30.60 లక్షల వ్యయంతో వరదనీటి
రూ.46 లక్షల నిధులు కేటాయింపు ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న పనులు హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు ఘట్కేసర్, నవంబర్ 20 : తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో మౌలిక
పోడు సమస్యలు | జిల్లాలో పోడు భూముల సమస్యల శాశ్వత పరిష్కారంతో పాటు అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని మంత్రి జి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
మంత్రి పువ్వాడ | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలికంగా నెలకొన్న పోడు భూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి పరిష్కరం దిశగా అడుగులు వ
శాంతి కుమారి | పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఆ దిశగా అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో వ్యవహరించాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కా
మంత్రి సత్యవతి | ఆర్. ఓ.ఎఫ్.ఆర్ గురించి ముందడుగు పడింది. సీఎం కేసీఆర్ దీనికి శాశ్వత పరిష్కారం చూపడానికి కేబినెట్ సబ్ కమిటీ వేశారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి | వర్షా కాలంలో కాలనీలలో మురుగునీటి ముంపు సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపుతున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
బోయినపల్లి వినోద్కుమార్ | శ్రీరాజరాజేశ్వర జలాశయం ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యాక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు.