కృష్ణానదిపై నూతనంగా నిర్మాణం చేపట్టనున్న బ్రిడ్జిని గద్వాల మండలం కొత్తపల్లి, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల మధ్య నిర్మించాలని డిమాండ్ చేస్తూ కొత్తపల్లి, రేకులపల్లి, శెట్టి ఆత్మకూరు, గుంటిపల్లి, చ�
ఖమ్మం మున్నేరుకు ఇరువైపులా నిర్మిస్తున్న కరకట్టను త్వరగా పూర్తిచేయాలని కోరుతూ ముంపు ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మం నగరం 48వ డివిజన్లోని పద్మావతినగర్, వెంకటేశ్వరనగర్, గణేష్నగర్, సారథి�
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, అర్హులను గుర్తించలేదంటూ కొంత మంది ఆశావాహులు అధికారులను శనివారం నిలదీశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, సీఎంఆర్ఎఫ్ చ�
ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్పై ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి పౌర సమాజం మద్దతుగా నిలిచింది. పాక్ తీవ్రవాదులపై యుద్ధం సాగిస్తున్న భారత వీర జవాన్లకు సంఘీభావంగా శనివారం పలుచోట్ల ర్యాలీ�
గ్రామసభలు నిర్వహించిన మూడో రోజు గురువారం కూడా ప్రజలు ఎక్కడికక్కడ అధికారులను, కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా తదితర పథకాల గురించి ప్రశ్నించారు. అర్హులకే పథకాలు
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామసభలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతుండగా జనం నిరసనతో సభ హోరెత్తింది. సభ రసాభాసగా మారడంతో ఆందోళనకు దిగిన మహిళలను సముదాయిస్తున్న అడిషనల్ కలెక్టర్
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఆందోళనలు, నిరసనలు నిత్యకృత్యమయ్యాయి. మార్పు వస్తుందని.. బతుకులు బాగుపడతాయని ఆశించిన నియోజకవర్గ ప్రజల ఆశలు అడియాశలే అయ్యాయి. ఇచ్చిన హామీలు నీటి మూటలే కావ�
నగరంలో కొన్ని రోజులుగా హైడ్రా ఆగడాలు ఓ వైపు కొనసాగుతున్నాయి. నగర వ్యాప్తంగా హైడ్రా పేరు వింటేనే ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. తమ పాలిట శాపంగా ఎక్కడ మారుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
‘గోషామహల్ పోలీస్స్టేడియం ప్రాంతంలో ఉస్మానియా దవాఖాన నిర్మిస్తే.. స్థానికులు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది.. అంతేకాకుండా మార్చురీ ఏర్పాటు..వాహనాల రాకపోకలతో ఈ ప్రాంతంలో మరింత ట్రాఫిక్ సమస్య తలెత్తుం�
ఏపీ మంత్రులకు ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. గడప గడపకూ మన ప్రభుత్వం పేర నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా మంత్రులు ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రి �
పాట్నా: బీహార్లో హోలీ రోజున దారుణం జరిగింది. 8 ఏండ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి జరిపి హత్య చేశారు. దీనిపై స్థానికులు నిరసనకు దిగారు. బంకా జిల్లాలో ఈ దారుణం జరిగింది. హోలీ రోజున ఎనిమిదేండ్ల బాలికపై కొందరు �
న్యూఢిల్లీ: లక్షద్వీప్లో ఏం జరుగుతున్నది? కొత్త పరిపాలనాధికారిపై అక్కడి ప్రజలు ఎందుకు మండిపడుతున్నారు? కేరళ తీరానికి 277 నుంచి 370 కిలోమీటర్ల దూరంలో పరుచుకుని ఉన్న సుమారు 30 దీవుల సమూహమే లక్షద్వీప్. భారతదేశ�