డిండి ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన రిజర్వాయర్ల భూ సేకరణ, పునరావాస కేంద్రాల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు.
డీఎంఎఫ్టీ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ ట్రస్ట్)లో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.
పెండింగ్లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు.
MLA Thalasani | సనత్ నగర్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్(MLA Thalasani Srinivas Yadav) అధికారులను ఆదేశించారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన పెండింగ్ అభివృద్ధి పనులన్నీ త్వరగా ప్రారంభమయ్యేలా అధికారులతో సమీక్షా సమావేశాన్ని రెండు మూడు రోజుల్లో నిర్వహిస్తామని ఎమ్మెల్యే దానం నాగేం�
మున్సిపాలిటీల్లోని పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని, పనుల్లో నిర్లక్ష్యం వహించే ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని, ఆ పనులను కొత్త ఏజెన్సీలతో చేపట్టాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులన�
Mla Gopinath | నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేయిస్తానని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Mla Gopinath) హామీ ఇచ్చారు.
ప్రజల కష్టాలు తీర్చడంతోపాటు మెరుగైన వసతులను కల్పించేందుకు చేపడుతున్న అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తే ఎంతమాత్రం సహించేది లేదని శాసన సభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.
మహబూబ్నగర్ నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు వేగం పుంజుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సంబంధింత �
కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ పనులు త్వరగా పూర్తి చేయాలని నా గర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆదేశించారు. ఆదివారం జిల్లా కేంద్రానికి సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తాలో కొత్తగా నిర్మించి�
గత 9 ఏండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల కల్పన వల్ల తెలంగాణ ప్రభుత్వం కూడా గొప్పగా లాభపడిందని గత శనివారం హైదరాబాద్కు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరేడ్గ్రౌండ్ సభలో సెలవిచ్చ
గ్రామాల్లో నెల కొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మం గళవారం వికారాబాద్ మండల పరిధి లోని పులుసుమామిడి గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమాన్ని చేపట్టారు.
హుజూర్నగర్ పట్టణంలోని ఫణిగిరి గుట్ట వద్ద కొన్నేండ్లుగా అసంపూర్తిగా ఉన్న పేదల గృహ నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.30 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభ�