MLA Madhavaram | కూకట్పల్లి(Kukatpally) నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పార్కులు, గ్రేవీయార్డ్లు, కమ్యూనిటీ హాల్ల పనులు పెండింగ్లో(Pending works) ఉన్నాయని, ఆ పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను కేటాయించాలని కూకట్పల్లి జ�
అభివృద్ధి పనుల్లో అంతులేని జాప్యం జరుగుతున్నదని ఎంపీ అర్వింద్ అసహనం వ్యక్తం చేశారు. పెండింగ్ పనులపై చర్చించేందుకు అక్టోబర్ రెండోవారంలో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం ద్వారా మంజూరైన పనులు ఏయే
చిన్నోనిపల్లి రిజర్వాయర్ కట్ట ఎత్తు పెంచకపోవడంతో అయిజ మండలంలోని సింధనూర్, టీటీదొడ్డి గ్రామాలతోపాటు ఆర్డీఎస్ ప్రధానకాల్వకు ముప్పు పొంచి ఉన్నదని మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు రాములు ఆందోళన వ్యక్తం
హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులను సత్వరంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ మ�
బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పెండింగ్ పనులను వేగం గా పూర్తిచేయాలని, ఎఫ్టీఎల్ పరిధిలో చేపట్టే నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదేశి�
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని, విద్యార్థులకు యూనిఫామ్ల పంపి ణీ సక్రమంగా జరుగాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కన పెట్టి.. తీర్మానం చేయకుండా రూ. 12 లక్షల నిధులతో షో లైట్లు ఎలా ఏర్పాటు చేస్తారని బడంగ్పేట మున్సిపల్ కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి.
మూడు నెలలుగా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి నిలిచిపోయింది. ఈ నెల 6న కోడ్ ముగియడంతో సోమవారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ప్రజావాణి ప్రారంభం కాగా, ఫిర్యాదులు వెల్లువెత్తాయ�
పరిపాలనా పరంగా కార్యాలయంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారి నుంచి అటెండర్ వరకు ప్ర�
వచ్చేది వర్షాకాలం.. పైగా మే నెలలోనే ఉన్నట్టుండి కురుస్తున్న కుండపోత వానలతో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తుతుండటంతో ప్రజలు బిక్కుబిక్కు�
జిల్లాలో అర్హులైన వారందరికీ త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా బుధవారం కలెక