పెండింగ్ పాల బిల్లులు చెల్లించాలని, చేతకాకపోతే వెంటనే గద్దె దిగిపోవాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నె లల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వె�
పాడి రైతులు కన్నెర్ర చేశారు. మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాం డ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన పాడి రైతులు సోమవారం హైదర�
పాల బిల్లుల కోసం పాడిరైతులు వినూత్న నిరసనకు దిగారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘చలో రాజ్భవన్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాడిపశువులు సహా పాదయాత్రగా హైవేపై బయలుదేరి వెళ్తుండగా, పోలీసులు అడ్డుకొని ప�
పాల బిల్లుల కోసం అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. జిల్లాలో వేలాది మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పాడి పరిశ్రమను ఏర్పాటు చేశారు. అలాగే, కొంతమంది ఇండ్ల వద్దే ఆవులు, గేదెలను పెంచుకుంటూ పాలను ఆయా బూ�
మూడు నెలలుగా పేరుకుపోయిన బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్పల్లిలో పాడి రైతులు, విజయ డెయిరీ నిర్వాహకులు ఆందోళన చేపట్టారు. మంగళవారం మండల కేంద్రంలోని విజయ డెయిరీకి చెందిన పాల శీతల కేంద్రాన్ని ముట�
పండుగ పూట పస్తులుండాల్సిందేనా..? అంటూ నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని విజయ డెయిరీ పాలశీతలీకరణ కేంద్రం (బల్క్ మిల్క్ �
విజయడెయిరీని నమ్ముకుని పాలు పోసిన రైతులకు డబ్బులు అందక ఇక్కట్లు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 4892 మంది రైతులకు విజయడెయిరీ రూ.1.75 కోట్లపైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది.
పాల రైతును రేవంత్ సర్కారు పరేషాన్ చేస్తున్నది. రైతుభరోసా ఇవ్వకుండా అన్నదాతలను ఆగం చేసిన ప్రభుత్వం.. పాల బిల్లులు చెల్లించక పాడి రైతులను అవస్థల పాలు చేస్తున్నది. పక్షం రోజులకోసారి డబ్బులు చెల్లించాల్స�
పాల బిల్లుల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై పాడి రైతులు నిరసనకు దిగారు.. ప్రతి 15రోజులకు చెల్లించే బిల్లులు రెండున్నర నెలలైనా చెల్లించకపోవడంపై మండిపడ్డారు.. ఈ మేరకు సోమవారం ఖమ్మం నగరంలోని విజయ డెయిరీ �
ప్రభుత్వ రంగ విజయ డెయిరీని నమ్ముకొని పాలు పోసిన పాడి రైతులకు సకాలంలో బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చిన బిల్లులు ప్రస్తుతం రెండు నెలలకు ఒకసా�
నిజాంపేట మండలం నార్లాపూర్లో శనివారం తెల్లవారుజామున విజయ డెయిరీ పాల వ్యాన్ గ్రామానికి చేరుకోగా పాడి రైతులు నిలిపేశారు. పాల డబ్బులు ఇచ్చేవరకూ ఇక్కడి నుంచి వ్యాన్ను కదలనివ్వమని మొండికేశారు.
మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చే స్తూ శుక్రవారం రాజాపూర్ మండల కేం ద్రంలో పాడి రైతులు ఆందోళన నిర్వహించా రు. పాల బిల్లులు చెల్లించకపోవడంతో పశువుల పోషణ భారంగా మా
పెండింగ్లో ఉన్న పాలబిల్లు లు చెల్లించాలంటూ పాడి రైతులు గురువారం జడ్చర్లలోని సిగ్నల్గడ్డలో ప్రధాన రహదారిపై పాలడబ్బాలతో వచ్చి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు.