లోక్సభ ఎన్నిక ల నేపథ్యంలో పోలీస్ సిబ్బంది పారదర్శకం గా విధులు నిర్వర్తించాలని ఎస్పీ అఖిల్మహాజన్ సూచించారు. గురువారం ఆయన మం డల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను తనిఖీ చేశా రు.
జిల్లాలో పెండింగ్ కేసులను పరిష్కరించాలని, భువనగిరి కోర్టు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శరత్ జిల్లా ఉన్నతాధికారులకు సూచించారు.
న్యాయం చేయడం ఆలస్యమైతే అన్యాయం చేసినట్టే అనేది పెద్దల మాట. ఓ విచారణ ఖైదీ తన కేసు కోర్టు ముందుకు రావడానికే పదేండ్ల కాలం ఎదురుచూడాలా? ముదివగ్గులు తమ ఆస్తి తగాదాల పరిష్కారానికి 30-40 ఏండ్లు ఓపిక పట్టగలరా? మన దేశ
ఈ నెల 30న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ అపూర్వరావు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం పోలీసు అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశం ని�
సమాజంలో పలు రకాల కేసుల్లో నేరం చేసిన వారికి శిక్ష పడితేనే నేరాలు తగ్గుతాయని, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరుగుతుందని, పెండింగ్ కేసుల పరిష్కారం త్వరగా పూర్తిచేయాలని ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. బుధవా�
దేశంలోని కోర్టుల్లో పెండింగ్ కేసులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. దేశంలో 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులున్నట్టు లోక్సభ సాక్షిగా వెల్లడైంది. గత 30 ఏండ్లుగా దేశంలోని హైకోర్టులలో 71 వేలు, కింది కోర్ట�
కేసుల ఛేదనకు పోలీసు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసుకుని విచారించాలని ఎస్పీ రమణకుమార్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన�
కోర్టుల్లో పెండింగ్ కేసులు గుట్టలుగా పేరుకుపోతున్నాయని, తెలంగాణలో పెండింగ్లో ఉన్న 10.80 లక్షల కేసులకు విముక్తి లభించాలంటే పది నుంచి ఇరవై ఏండ్లు కక్షిదారులు నిరీక్షిస్తూ ఉండాలని సుప్రీంకోర్టు మాజీ న్యా