పెగడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. జతీయ ఐక్యతా దినోత్సవంలో భాగంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
పెగడపల్లి మండలం రాజరాంపల్లి గ్రామంలో భారీ వర్షాలకు నష్ట పోయిన పంటలను శుక్రవారం అధికారులు పరిశీలించారు. తహసీల్దార్ ఆనంద్ కుమార్, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములుగౌడ్ గ�
ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టుకోవాలని పెగడపల్లి ఎంపీడీవో శశికుమార్ రెడ్డి పేర్కొన్నారు. పెగడపల్లి మండలంలోని నామాపూర్ గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులను ఆయన గురువార�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుకుంటుందని, ఇది బిజెపికి వ్యతిరేకంగా చేస్తున్న బందు అని ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని �
పెగడపల్లి మండలం నర్సింహునిపేటలో శుక్రవారం విద్యుత్ అదికారులు పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెగడపల్లి విద్యుత్ ఏఈ వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా రైతులు జాగ్రత్తగా
పెగడపల్లి మండలం లింగాపూర్ అనుబంధ గ్రామమైన ఉప్పుపల్లి అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ మాసం వేడుక నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మండల ఐసీడీఎస్ సూపర్వైజర్ మహేశ్వరి మాట్లాడుతూ, మూడు నుండి ఐదు సంవత్సరాల
పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు పెగడపల్లి ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేర�
ప్రతీ రోజు పోషకాహారాలు తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని జిల్లా వైద్య, ఆరోగ్య ఉప వైద్యాధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెగడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్య, ఆరోగ్య కేంద్రంలో అంగన్వాడీ
పెగడపల్లి మండల కేంద్రంలో నిర్మిస్తున్న మండల పద్మశాలి సంఘం భవనం మిగులు పనులకు సంబందించి రూ. 5 లక్షల నిధులు మంజూరు చేస్తూ, శుక్రవారం రష్ట ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పద్మశాలి సంఘ �
వ్యక్తి నిర్మాణంతోనే దేశ నిర్మాణం జరుగుతుందని ఆర్ఎస్ఎస్ జిల్లా బాధ్యు డుడాక్టర్ భీమనాతిని శంకర్ పేర్కొన్నారు. గురువారం పెగడపల్లి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 పూర్తి చే�
స్వాతంత్ర్య సమరయోధుడు, మలి దశ తెలంగాణ ఉద్యమ కారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఆదివారం పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల �
పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన మన్నె నీరజ (40) అనే మహిళ శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. నీరజ గత కొంత కాలంగా ఉన్న అనారోగ్యాన్ని భరించలేక ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం వెంగళాయిపేట ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు సరిత జగిత్యాల జిల్లా స్థాయి టీఎల్ఎం మేళాలో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.
పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన పర్శ రాజయ్య అనే గొర్రెల కాపరికి చెందిన రెండు గొర్రెలు ఆదివారం విద్యత్ షాక్ తో మృతి చెందాయి. పర్శ రాజయ్య గ్రామ సమీపంలోకి గొర్రెల మందతో మేతకు వెళ్లగా, విద్యుత్ ట�