పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన మన్నె నీరజ (40) అనే మహిళ శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. నీరజ గత కొంత కాలంగా ఉన్న అనారోగ్యాన్ని భరించలేక ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం వెంగళాయిపేట ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు సరిత జగిత్యాల జిల్లా స్థాయి టీఎల్ఎం మేళాలో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.
పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన పర్శ రాజయ్య అనే గొర్రెల కాపరికి చెందిన రెండు గొర్రెలు ఆదివారం విద్యత్ షాక్ తో మృతి చెందాయి. పర్శ రాజయ్య గ్రామ సమీపంలోకి గొర్రెల మందతో మేతకు వెళ్లగా, విద్యుత్ ట�
పెగడపల్లి మండలం నందగిరి గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల ఐకేపీ (సెర్ప్) సీసీ కొత్తూరి రవికుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మండలంలోని నామాపూర్ లో శుక్రవారం డీఆర్డీవో రఘువరన్ ఆయన కు�
పెగడపల్లి మండలంలో పది రోజుల్లో రైతులకు యూరియా సమస్య లో పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని పెగడపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ పేర్కొన్నారు. పెగడపల్లి మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన వి
పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జక్క ఆనంద్ (25) అనే యువకుడు దుర్మణం చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. బుగ్గారం మండలం శెకళ్ల గ్రామానికి చెందిన ఆనంద్ ఆదివారం రాత్రి మండ�
యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొటూ, శుక్రవారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక అంబేద్కర్ చౌరస�
జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలం మద్దులపలికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వెల్మ సత్యనారాయణ రెడ్డి కుమారుడు పూర్ణ చందర్ రెడ్డిని, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవా�
పేదింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ అన్నారు. పెగడపల్లి మండలం నామాపూర్ లో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాని�
May Flower | వేసవిలో మాత్రమే కనువిందు చేసే మే పుష్పం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. వేసవికాలం వచ్చిందంటే చెట్లు, పువ్వులు వాడిపోతూ ఉంటాయి. కానీ ఈ పువ్వు వికసిస్తూ అందర్నీ కనువిందు చేస్తుంది. అదే మే పుష్పం.
సివిల్ సైప్లె అధికారుల ఫిర్యాదు మేరకు పెగడపల్లి శివారులోని హరిహర మోడ్రన్ రైస్మిల్ యజమానిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
స్తంభంపల్లి మహాత్మాజ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు బెడ్షీట్ కప్పి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెంది న పొట్లపల్లి ఆదిత్య రూ.1.50 కోట్ల వార్షిక వేతనంతో అమెరికాలో ఉద్యోగం సాధించా డు. గ్రామీణ ప్రాంతానికి చెందిన పొట్లపల్లి అరుణ-సత్యనారాయణరావు చిన్న కొడుకైన ఆదిత
పెగడపల్లి: పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఎం.డీ.మహబూబ్ పల్లకి అందజేశారు. ఆలయంలో స్వామి వారి సేవకు ఉపయోగించేందుకుగాను ఆలయ కమిటీ అధ్యక్షుడు భూమాడి గంగరెడ్డి, ప్రధాన కా