సివిల్ సైప్లె అధికారుల ఫిర్యాదు మేరకు పెగడపల్లి శివారులోని హరిహర మోడ్రన్ రైస్మిల్ యజమానిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
స్తంభంపల్లి మహాత్మాజ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు బెడ్షీట్ కప్పి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెంది న పొట్లపల్లి ఆదిత్య రూ.1.50 కోట్ల వార్షిక వేతనంతో అమెరికాలో ఉద్యోగం సాధించా డు. గ్రామీణ ప్రాంతానికి చెందిన పొట్లపల్లి అరుణ-సత్యనారాయణరావు చిన్న కొడుకైన ఆదిత
పెగడపల్లి: పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఎం.డీ.మహబూబ్ పల్లకి అందజేశారు. ఆలయంలో స్వామి వారి సేవకు ఉపయోగించేందుకుగాను ఆలయ కమిటీ అధ్యక్షుడు భూమాడి గంగరెడ్డి, ప్రధాన కా