ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు పరీక్ష జరిగింది
సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు నిర్వహించిన అర్హత పరీక్ష ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. మహబూబ్నగర్ జిల్లాలో 2156మంది విద్య
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎంసెట్ ఆన్లైన్ ప్రవేశ పరీక్ష సోమవారం నల్లగొండ, సూర్యాపేటలో ప్రశాంతంగా ప్రారంభమైంది. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయంలో
తెలంగాణ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ ఎంసెట్-2022) తొలిరోజు ప్రశాంతంగా ముగిసిందని ఎంసెట్ ప్రాంతీయ సమన్వయకర్త ఆచార్య ఆరతి తెలిపారు. ఇంజినీరింగ్ విభాగం కోర్సుల ప్�
ఉమ్మడి జి ల్లాలో గురువారం పాలిసెట్ ప్రశాంతంగా జరిగిం ది. ఈ పరీక్ష ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో ఏడు, నిజామాబాద్లో 21 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కామారెడ్డిలో 2,812 మంది విద
పాలిటెక్నిక్ కళాశాలల్లో 2022 మొదటి సంవత్సరం ప్రవేశాలకు గురువారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 2,975 మంది విద్యార్థులకు 2,721మంది హాజరుకాగా.. 254 మంది గైర్హాజరయ్యారని కోఆర్డినేటర్
పదో తరగతి పరీక్షలు శనివారం విజయవంతంగా ముగిసినట్లు డీఈవో డీ వాసంతి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 56 పరీక్ష కేంద్రాల్లో జరిగిన సాంఘికశాస్త్రం పరీక్షకు 59 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం
పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. గంట ముందు నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద బారులు తీరారు. తొలి రోజు, తొలి ఎగ్జామ్ కావడంతో వారిలో కాస్త కంగారు కనిపించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 34,929 మంద
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని, లేదంటే చర్యలు తప్పవని మెదక్ కలెక్టర్ హరీశ్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్ల�
జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షకు 99.61 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన వీటీజీ సెట్ 2022 పరీక్ష సాఫీగా ముగిసింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 415 కేంద్రాల్లో ఉద�
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మెదక్ జిల్లావ్యాప్తంగా 31 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం 7,418 మందికి 6,948 మంది విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి సత్�
జిల్లా పోలీసు కమిషనర్ కార్తికేయ ఇందూరు: దుర్గామాత నవరాత్రోత్సవాలను నిబంధనలకు మేరకు ఆనందంగా జరుపుకోవాలని జిల్లా పోలీసు కమిషనర్ కార్తికేయ తెలిపారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు�